Home / BRS Party
BRS Working President KTR Comments on SCAM: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడతానని సవాల్ విసిరారు. 400 ఎకరాలు కాదని, దాని వెనుక వేల ఎకరాల వ్యవహారం ఉందని ఆరోపణలు చేశారు. కుంభకోణంలో బీజేపీ ఎంపీ పాత్ర ఉందని తెలిపారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని వెల్లడించారు. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తున్నారని, […]
KTR Open Letter : కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణలో దుమారం రేపుతోంది. ఈ భూముల్లో చెట్లను ప్రభుత్వం తొలగిస్తుండగా, సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించి వెంటనే అక్కడ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. చెట్ల నరికివేతపై పలు ప్రశ్నలు సంధించి వివరణ ఇవ్వాలని సర్కారుకు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వం అప్రమత్తమై మంత్రులతో ఓ కమిటీ వేసింది. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కంచ గచ్చిబౌలి భూములపై […]
BRS Chief KCR : బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన శనివారం ఎర్రవెల్లిలోని ఫౌమ్హౌస్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ భాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు […]
Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. నకిలీ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్సీయూలో 400 ఎకరాలకు సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సర్కారు భూములను తీసుకోవద్దని, అక్కడ ఉన్న చెట్లను తొలగించొద్దని యూనివర్సిటీ విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నిరసనలు ఘర్షణలకు దారి తీశాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి.. నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు […]
Supreme court : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. కౌశిక్రెడ్డి తరఫున ఆర్యామ సుందరం వాదించారు. అనంతరం ఇరుపక్షాల వాదనలను ముగించిన […]
KCR Met BRS Leaders: బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కసరత్తు మొదలు పెట్టింది. ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాల వారీగా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జయప్రదం చేయాలని శ్రేణులకు అధినేత కేసీఆర్ సూచిస్తున్నారు. హస్తం పార్టీని తుం చేద్దాం.. గులాబీ పార్టీ […]
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంమఎర్రవల్లి ఫామ్హౌస్లో జరిగింది. సమావేశానికి మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ […]
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సభలో ఇవాళ అపశ్రుతి చోటుచేసుకుంది. కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో భాగంగా కాన్వాయ్లో వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీకొట్టింది. దీంతో ఆమెకు కాలు విరిగింది. పార్టీ కార్యకర్తలు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేటీఆర్ ఆరా తీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. తెలంగాణ అన్నిరంగాల్లో వెనకబాటు.. సీఎం […]
Gaddam Prasad Kumar : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించేదిగా ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మంత్రి కోమటిరెడ్డి రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ప్రశ్నపై […]
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ శనివారం ఎర్రవెల్లి ఫామ్హౌజ్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఒంటరిగానే గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయని, అధికారం కోసం కొందరు కండువాలు మార్చడం పరిపాటిగా మారిందని పరోక్షంగా అన్నారు. సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు […]