Home / Andhrapradesh
Andhra Pradesh News : ఈ రోజుల్లో కొందరు స్టూడెంట్స్ పరిస్థితి చూస్తుంటే.. ఇవేం చదువులు అనే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఉపాధ్యాయులు అంటే విద్యార్థులు భయపడేవారు. టీచర్లు అంటే గౌరవం కూడా ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్గా ఉంది. ఉపాధ్యాయులపై జోకులు వేయడం వంటివి చేస్తున్నారు. క్లాస్ రూమ్లో విద్యార్థులను టీచర్లు కొడితే.. తల్లిదండ్రులు మా అబ్బాయిని కొడతారా..? మా అమ్మాయిని బెరిస్తారా? అంటూ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థిని ఏకంగా ఉపాధ్యాయురాలిపై […]
Summer special trains : ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడుపనున్నది. ఈ నెల 24 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. దీంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు టూర్లకు వెళ్లనున్నారు. దీంతో ప్రయాణికుల దృష్ట్యా అదనపు రైళ్లను నడుపనున్నది. తాజాగా విశాఖ- తిరుపతి, భువనేశ్వర్-యశ్వంత్పూర్ మధ్య రైళ్లు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖ-తిరుపతి రైలు నంబర్ 08583 […]
AP SSC Results : ఏపీలో టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 23న ఉదయం 10గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలతోపాటు ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పదో విద్యార్థులు ఫలితాలను ap.govt.in/వెబ్సైట్తోపాటు మన మిత్ర వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు […]
Raj Kasireddy : మద్యం కుంభకోణం కేసు పలువురు వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఈ కేసులో వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు సిట్ ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పటివరకూ సిట్ విచారణకు హాజరు కాలేదు. దీంతో కసిరెడ్డి ఎట్టకేలకు స్పందించి మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో తనకు […]
High Court : తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ జరిగాయి. 7గురు హైకోర్టు న్యాయమూర్తులను బదిలీలు జరిగాయి. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టుకు చెందిన 4గురు న్యాయమూర్తులు ఉన్నారు. తెలంగాణ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు. ఏపీకి చెందిన న్యాయమూర్తి ఒకరు ఉన్నారు. ఈ మేరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆమోదం […]
Prakasam : ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు బాలురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సెలవులు కావడంతో పిల్లలు పంట పొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో క్రికెట్ ఆడుతున్న పిల్లలు దగ్గరలో ఉన్న ఓ చెట్టు కిందకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడింది. దీంతో ఇద్దరు బాలురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పులుగుజ్జు సన్నీ […]
Lokesh : కూటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఆదివారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ఫైల్పై సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి […]
MP Mithun Reddy : మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డిని శనివారం సిట్ అధికారులు విచారించారు. 8 గంటలపాటు కొనసాగిన విచారణ ముగిసింది. ఉదయం విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్రెడ్డిని దాదాపు 8గంటలపాటు సిట్ అధికారుల బృందం విచారించింది. ఎంపీ స్టేట్మెంట్ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది. వివిధ అంశాలపై అధికారులు ఆరా తీశారు. దీంతో కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఆ కేసులో మరోసారి మిథున్రెడ్డిని పిలిచే అవకాశ ఉంది. […]
Marriage : ఇద్దరి ఇష్టంతోనే జరిగితేనే అది వివాహం. లేకపోతే భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ కూతురికి వివాహం చేసి బాధ్యత నెరవేర్చుకోవాలని కొందరు తల్లిదండ్రులు వయసు ఎక్కువగా ఉన్నవారికి ఇచ్చి వివాహం చేయడం ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవడం చూస్తున్నాం. ఇద్దరి మధ్య ఈడుజోడు కలవాలి.. అభిప్రాయాలు ఒకటి కావాలి అనే విషయాలను పట్టించుకోకపోవటం వల్లే వివాహాలు పెటాకులు అవుతున్నాయి. తాజాగా కాకినాడలో 23 యువతితో 42 […]
Visakhapatnam Municipal Corporation : కొంతకాలంగా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్పై నెలకొన్న పరిస్థితులకు చెక్ పడింది. కూటమి నేతలు వైసీపీ మున్సిపల్ మేయర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఎట్టకేలకు నెగ్గింది. దీంతో జీవీఎంసీ మేయర్ పదవి కూటమి కైవసం చేసుకుంది. రాజకీయ కీలక నాటకీయ పరిణామాల మధ్యలో మేయర్ అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. కోరం సరిపోవడంతో ఇన్చార్జి కమిషనర్, కలెక్టర్ హరేంధీర ప్రసాద్ అవిశ్వాస సమావేశాన్ని కొనసాగించారు. […]