Home / amaravathi
ఒకే రాజధాని, అది కూడా నాటి అధికార, ప్రతిపక్షాలు ఆమోదించిన అమరావతినే రాజధానిగా ఉంచడం. ఇదే అమరావతి రాజధాని రైతులు రెండవ దఫా చేపట్టిన పాదయాత్ర ఆధ్యంతం నినాదాలతో సాగుతున్న డిమాండ్ పోరు యాత్ర. అమరావతి నుండి అరసవళ్లి వరకు చేపట్టిన రైతుల మహా పాద యాత్ర 19వ రోజుకు చేరుకొనింది.
ఏపీ ప్రభుత్వంకు హైకోర్టులో స్టేలు, మొట్టికాయలు కామన్ అయిపోయాయి. తాజాగా ఓ కేసు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో అమల్లోను 6వారాల పాటు నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.
పాదయాత్ర కాదు, అది ఒళ్లు బలిసిన యాత్రగా రాజధాని రైతుల పాదయాత్రనుద్ధేశించి మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకొనేందుకు 5నిమిషాలు పట్టదు అంటున్న మంత్రి బొత్స సత్యన్నారాయణపై తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.
అమరావతి రైతుల పార్ట్ 2 పాదయాత్ర నేపధ్యంలో ఏపి మంత్రులు తమ స్వరాన్ని పెంచారు. పాదయాత్ర ఆధ్యంతం మాజీ సీఎం చంద్రబాబు నేపధ్యంలోనే సాగుతుందని పదే పదే చెబుతున్నారు
ముఖ్యమంత్రులు మారిన్నప్పుడల్లా రాజధానిని మారుస్తామనడం కరెక్ట్ కాదని పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి అన్నారు
ఏపీ రాజధాని పనులు 40శాతం పూర్తి అయ్యాయని, అసెంబ్లీ ఎక్కడ ఉంటే ఆ ప్రాంతమే రాజధానిగా చూడాలని, ప్రస్తుత ఏపీ రాజధాని సంక్షోభానికి ముఖ్యమంత్రి జగన్ కారణమని కేంద్ర మంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేంతవరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని అమరావతి రైతులు స్పష్టం చేశారు
అమరావతిపై కేంద్ర మంత్రి నారాయణ స్వామి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు అభివృద్దికి ఏపి ప్రభుత్వం సహకారం సరిగా లేదంటూనే మూడు లేదా 4 రాజధానులు పెట్టుకోవడం అనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంగా చెప్పుకొచ్చారు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అమరావతి జెఏసి ఆధ్వర్యంలో తలపెట్టిన రెండవ మహా పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. అమరావతి నుండి అరసువల్లి వరకు తలపెట్టిన పాద యాత్ర బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది