Home / amaravathi
ఆంధ్రప్రదేశ్ లో వైసీపి రెబల్ పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణం రాజు నిత్యం రాష్ట్రంలోని పరిస్ధితులను కేంద్రానికి చేరవేసేందులో ప్రతిపక్షం కన్నా ముందుంటున్నారు. తాజాగా ఆయన హైకోర్టు ఉత్తర్వులను సైతం ఏపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కేంద్ర హోం మినిష్టర్ అమిత్ షాకు లేఖ వ్రాయడం పట్ల సర్వత్రా చర్చకు దారితీసింది.
అమరావతి నుండి అరసవల్లి వరకు చేపట్టనున్న అమరావతి రైతులు మహా పాదయాత్ర రెండో రోజుకు చేరుకొనింది
ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు శైలజానాధ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి తిక్క విధానాలు వీడండి అంటూ ఓ విన్నపం చేసుకొన్నారు.
పూటకో ఆలోచన. రోజుకో మాట. ఇది నేటి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పెద్దల మాటలు...సిపిఎస్ పై తొందర పడ్డామని చెప్పిన మంత్రి బొత్స సత్యన్నారాయణ మరో మారు సిపిఎస్ పై రెండు నెలల్లో నిర్ణయం తీసుకొంటామంటూ వాయిదా పద్దతిని చేపట్టారు