Home / జాతీయం
Indonesian President Prabowo Subianto To Be Chief Guest For Republic Day 2025: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో పర్యటన దాదాపు ఖరారైంది. ఆయన 2024 అక్టోబర్లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇరుదేశాల సంబంధాలపై ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే గణతంత్ర వేడుకల అనంతరం ప్రబోవో పాకిస్తాన్ వెళ్లే అవకాశం లేదని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే […]
National Youth Day Swami Vivekananda Jayanti-2025: పరాయి పాలనలో మగ్గుతూ, తన స్వీయ అస్తిత్వాన్ని కోల్పోయిన భరత జాతిని తట్టిలేపి, ఈ జాతికి తన ఘనమైన గతాన్ని, కోల్పోయిన వైభవాన్ని, సాగిపోవాల్సిన మార్గాలను గుర్తుచేసి చైతన్యవాణి. పశ్చిమదేశపు భౌతిక ఆవిష్కరణలను, భారతీయ సనాతన మూలాలను మేళవించి, ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని ఆరాటపడిన ఆధ్యాత్మిక విప్లవకారుడు. ప్రధానంగా.. 1.‘లేవండి.. మేల్కోండి, 2.గమ్యం చేరే వరకూ విశ్రమించకండి, 3.బలమే జీవితం..బలహీనతే మరణం. 4.ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, […]
S.N.Subrahmanyan: దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే . అయితే ఇప్పుడు తాజాగా ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ మరో అడుగు ముందుకేశారు. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాల్సి ఉంటుందని తెలిపాడు. ఆదివారం సెలవులు కూడా వదులుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. “మీ భార్యను చూస్తూ ఎంతసేపు […]
Encounter in Chhattisgarh three Naxalites died: ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లాలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో మావోయిస్టులు, భద్రతా బలగాలు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ సరిహద్దులో ఉన్న సౌత్ బీజా పూర్ జిల్లాలోని ఉసూర్ బాసగూడ, […]
V Narayanan as the new Chairman of the ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కొత్త ఛైర్మన్గా డాక్టర్ వి.నారాయణన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇస్రో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఆయన జనవరి 14న బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, నారాయణన్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్గా ఎస్.సోమనాథ్ ఉన్నారు. ఈయన పదవికాలం జనవరి 13తో ముగియనుంది. కాగా, ఆయన సారథ్యంలోనే చంద్రయాన్ 3 మిషన్ విజయవంతమైంది. […]
Election Commission to announce dates Delhi Assembly Election 2025: ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. మొత్తం ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ మేరకు ఎన్నికల తేదీలను సీఈసీ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడవు […]
Three feared dead in Assam coal mine mishap: అస్సాం బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దిమా హసావ్ జిల్లాలోని ఓ గనిలో 9 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ మేరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, డైవర్స్, హెలికాప్టర్లు, ఇంజినీర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
Water Crisis in India scorching heatwave and poor: జలం లేకుంటే జీవమే లేదు. సమస్త ప్రాణకోటి మనుగడకు నీరే ప్రధాన ఆధారం. ప్రపంచ నాగరికతలన్నీ నదీ తీరాల వెంటే విలసిల్లాయి. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదాల మూలంగా ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులు తగ్గిపోతూ వస్తున్నాయి. ప్రపంచపు అతిపెద్ద జనాభా గల మన దేశంలోనూ ఈ ముప్పు గతంలో కంటే ఇప్పుడు మరింత పెరుగుతోంది. వేసవి రావటానికి ఇంకా 3 నెలలుండగానే […]
Earthquake of magnitude 7.1 strikes Nepal: నేపాల్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూమి కంపించింది. అయితే రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్, టిబెట్ సరిహద్దులో ఉన్న లబుచే అనే ప్రాంతానికి సుమారు 93 కి.మీల దూరంలో భూకంప కేంద్రంను అధికారులు గుర్తించారు. ఈ భూకంప తీవ్రతకు భారత్ లో పలు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, […]
ISRO Postponds SpaDex Docking to January 9: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ వాయిదా పడింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం నేడు జరగాల్సిన డాకింగ్ ప్రక్రియను జనవరి 9కి మార్చుతున్నట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. మిషన్లో సమస్యను గుర్తించటం వల్ల, డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని, ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ తేదీని మారుస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో ఇస్రో ప్రకటించింది. సమస్య కారణంగా […]