Home / జాతీయం
6.50 lakh devotees visited the Kedarnath temple : చార్ధామ్ యాత్రకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైంది. ఏప్రిల్ 30 నుంచి ఇప్పటి వరకు 16 లక్షల మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. 30 రోజుల్లో కేదార్నాథ్ ఆలయాన్ని 6.50లక్షల మందికిపైగా భక్తులు సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ ఆలయం సందర్శన భాగంగా ఉంటుంది. […]
Pune law student Arrested : భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై విద్యార్థిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పుణెకు చెందిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోలీసులు డిలీట్ చేశారు. దీంతో ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పుణెకు చెందిన లా విద్యార్థిని షర్మిస్తా పనోలి గురుగ్రాంలో ఉంటున్నారు. కొద్దిరోజుల కింద ఆమె ఆపరేషన్ సిందూర్పై స్పందించింది. ఓ వీడియోను ఈ నెల 14న తన ‘ఎక్స్’ […]
Heavy Rains in North Eastern States: ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షాల కారణంగా 12 వేలమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మిజోరం, అస్సాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ప్రదేశ్లో అత్యధిక వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడంతో పాటు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బంగాళఖాతంలో రుతుపవనాలు మరింత బలపడడంతో భారీ వర్షాలు పడుతున్నాయని అధికారుల […]
Bhopal: సిందూరం అంటే మహిళలకు అలంకారం.. కానీ ఇప్పుడు అది నారీ శక్తి జాతీయ వీరత్వానికి గుర్తుగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న ఆయన భోపాల్ లో ఇవాళ నిర్వహించిన మహిళా శక్తీకరణ మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ ను ఉదహరిస్తూ ఇది భారతీయ మహిళల ధైర్యం, శక్తి, సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. శ్రీరాముడిని ఆరాధించడానికి హనుమంతుడు కూడా సింధూరం ఉపయోగించాడని ప్రధాని ప్రస్తావించారు. దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జన్మదినోత్సవం […]
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు గుంతలో పడి ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని హర్దోయ్ లో ఎర్టిగా కారు అదుపుతప్పి గుంతలో పడటంతో ప్రమాదం జరిగింది. బాధితులు కుసుమ గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి పాటియానిమ్ గ్రామానికి తిరిగి వస్తుండగా దుర్ఘటన జరిగింది. కాగా ఆలంనగర్ రోడ్డులో ఓ మూల మలుపు వద్ద కారు అదుపుతప్పి అతివేగంగా వెళ్లి బోల్తా […]
Pakistan: పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్న దోషులను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జ్యోతి మల్హోత్రా సహా పలువురిని అదుపులోకి తీసుకని విచారిస్తున్నారు. కాగా తాజాగా థానేకు చెందిన రవీంద్ర వర్మ అనే మెకానికల్ ఇంజనీర్ ను సైతం పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నాడని అదుపులోకి తీసుకున్నారు. కాగా రవీంద్రను 2024లో పాయల్ శర్మ, ఇస్ప్రీత్ అనే ఇద్దరు పాక్ ఏజెంట్లు ఫేస్ బుక్ ద్వారా హనీట్రాప్ చేశారు. భారత ఏజెంట్లుగా […]
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వేడి టర్కీకి బాగానే తగులుతోంది. దాయాది పాకిస్తాన్ కు మద్దతిచ్చినందుకు ఇప్పుడు అనుభవిస్తోంది. భారత్ నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. తాజాగా టర్కిష్ ఎయిర్ లైన్స్ తో ఇండిగో చేసుకున్న లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లో ముగించాలని కేంద్రం ఆదేశించింది. ఢిల్లీతో సహా భారత్ లోని తొమ్మిది కీలక విమానాశ్రయాలలో సేవలను నిర్వహించిన టర్కీ సంబంధిత సంస్థ సెలెబి ఏవియేషన్ కు భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని వారాల […]
Bhopal: ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జంబోరి గ్రౌండ్ లో మహిళా సాధికారత మహా సదస్సుకు హాజరై.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సదస్సుకు హాజరయ్యే మహిళలు సింధూర రంగు చీర ధరించాలని విజ్ఞప్తి చేశారు. లోకమాతదేవి అహల్యాబాయి పోస్టల్ స్టాంపును, రూ. 300 ప్రత్యేక […]
India: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పాకిస్తాన్ సరిహద్దు వెంబడి భారత ఆర్మీ నేడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. దీంతో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ లోనూ భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ తో పాకిస్తాన్ అప్రమత్తమైంది. తమ దేశంపై భారత్ ఏదో చేయబోతోందని పాకిస్తాన్ అసత్యాలు ప్రచారం చేస్తోంది. కాగా ఆపరేషన్ షీల్డ్ పేరుతో పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ రాత్రి 8 గంటలకు బ్లాక్ అవుట్ తో […]
A Old Men Died in Karnataka for Coronavirus: కరోనా వైరస్ మళ్లీ ముంచుకొస్తుంది. ఇతర దేశాల్లో మొదలైన కరోనా మన దేశంలోనూ వ్యాపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు,కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, కర్ణాటకలో ఓ 63 ఏళ్ల వృద్ధుడు కరోనా […]