Home / జాతీయం
Pahalgam Attack: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పాక్ ప్రేరేపిత, నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి అమాయకపు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. మరోవైపు భారత ప్రభుత్వం కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ కు గట్టి బదులివ్వాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టింది. ఆ […]
Sonam Raghuvanshi : మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశంలో సంచలనం సృష్టించింది. కేసులో పోలీసులు నిందితురాలు, మృతుడు రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీతోపాటు ఐదుగురు నిందితులను షిల్లాంగ్ కోర్టులో హాజరుపర్చారు. వీరిని ట్రాన్సిట్ రిమాండ్పై తీసుకువచ్చారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత ఇరువైపులా న్యాయస్థానం వాదనలు విని, నిందితులకు 8 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ట్రాన్స్పోర్టు వ్యాపారం చేస్తోంది. మే 11వ తేదీన అతడికి సోనమ్తో […]
UPI Payments : యూపీఐ లావాదేవీల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. కిరాణా షాపుల్లో చిన్న వస్తువులను కొనుగోలు చేయాలన్నా యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా పేమెంట్స్పై ఎటువంటి ఛార్జీలు లేవు. త్వరలో లావాదేవీలపైన మర్చంట్ ఛార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై కేంద్రం స్పందించింది. అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టి పారేసింది. అధిక విలువైన డిజిటల్ లావాదేవీలను నిర్వహించేందుకు ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులు, చెల్లింపు […]
‘Tatkal’ from July 1 : కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఆధార్ ధ్రువీకరణ ఉన్న వారే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్/యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికట్ బుకింగ్ అవకాశం కల్పించాలని రైల్వేశాఖ తన సర్క్యులర్లో పేర్కొంది. ఆధార్ బేస్డ్ ఓటీపీ తప్పనిసరి.. జులై 15వ తేదీ నుంచి […]
Honeymoon Murder in Meghalaya : మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ తన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తన భర్త రాజా రఘువంశీ హత్యలో తన ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. విషయాన్ని సిట్ వర్గాలు వెల్లడించాయి. కేసులో సోనమ్తోపాటు ఇతర నిందితులను బుధవారం షిల్లాంగ్ తీసుకువచ్చారు. సిట్ బృందం వీరిని కేసు గురించి ప్రశ్నించింది. ఈ క్రమంలో సోనమ్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆమె వాంగ్మూలాన్ని […]
Digvijay Singh’s brother expelled from Congress : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత దిగ్విజయ్ సింగ్ తమ్ముడు లక్ష్మణ్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. లోక్సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీపై అతడు చేసిన వ్యాఖ్యల వల్లే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కాంగ్రెస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వెంటనే నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. లక్ష్మణ్ సింగ్ ఐదుసార్లు ఎంపీగా, మూడు […]
Operation Sindoor: ఉగ్రవాదులకు రక్షణగా పాకిస్తాన్ పనిచేస్తుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. బ్రస్సెల్స్ వేదికగా జరిగిన కార్యక్రమంలో దాయాది దేశంపై విమర్శలు చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని అన్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్య కంటే ఉగ్రవాదమే పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు. యూరోపియన్ యూనియన్ నేతలను కలిసేందుకు బ్రస్సెల్స్ వెళ్లిన మంత్రి జైశంకర్ అక్కడ మాట్లాడారు. భారత్- ఈయూ బంధం భవిష్యత్తులో మరింత బలపడుతుందని తాను […]
AICC President Mallikarjun Kharge fires on BJP : ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నెల 4వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. దీంతో అధికార కాంగ్రెస్పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 306 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 306 మందికి కరోనా పాజిటీవ్ గా తేలింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య […]
Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు వద్ద ఇవాళ తెల్లవారుజామున పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. విరుదాచలం ఆలయానికి కొందరు భక్తులు సముహాంగా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. కాగా స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయినవారి వివరాలు తెలియాల్సి […]