Home / జాతీయం
Mumbai to London Air India flight to Return due to Iran – Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు సమాధానంగా ప్రతికార చర్యలకు దిగేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకు తిరిగి […]
PM Modi Visits Ahmedabad Plane Crash Spot: అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా విమాన ప్రమాద వివరాలను అధికారుల వద్ద అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడి సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోదీ పరామర్శించారు. […]
PM Modi Visits Plane Crash Spot Ahmedabad: ప్రధాని నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ వెళ్లనున్నారు. విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. కాగా నిన్న అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన 265 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికుల్లో 241 మంది కన్నుమూశారు. రమేశ్ విశ్వాస్ అనే వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. చనిపోయిన వారిలో 229 మంది ప్రయాణికులు కాగా, 12 మంది విమాన సిబ్బంది, […]
Ahmedabad : అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎంతో మంది కలలను చిదిమేసింది. నూరేళ్లు తన భర్తతో జీవితం గడపాలని ఆశపడిన ఓ నవ వధువు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. లండన్లో ఉన్న తన భర్తను మొదటిసారి కలిసేందుకు వెళ్లిన నవ వధువు జాడ తెలియక తన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రాజస్థాన్కు చెందిన ఖుష్బూకు ఇటీవల పెళ్లి అయ్యింది. ఆమె […]
Air India : అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం టాటా గ్రూప్ స్పందించింది. మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను తామే భరిస్తామని తెలిపింది. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు. బాధను వ్యక్తపర్చడానికి మాటలు కూడా రావడం […]
Union Minister Rammohan Naidu : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వివరించారు. అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతోందని, మృతుల సంఖ్య గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రమాద బాధ్యులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విమాన ప్రయాణికుల్లో మాజీ సీఎం […]
Air India Plane Crash : అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మేఘనినగర్ సమీపంలో ఓ మెడికల్ కళాశాల భవనంపై క్రాష్ అయ్యింది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానంలో 242 ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 242 మందితో సహా గుజరాత్ మాజీ విజయ్ రూపానీ మృతిచెందారు. మృత్యుంజయుడు.. ఎయిర్ ఇండియా […]
Air India : అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మేఘనినగర్ సమీపంలో ఓ మెడికల్ కళాశాల భవనంపై క్రాష్ అయ్యింది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానంలో 242 ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 242 మంది మృతి చెందినట్లు సమాచారం. విమానంలో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారని, విమానంలో ఉన్నవారందరూ బతికి ఉండే […]
Air India condoles : అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఎక్స్’లో అధికారిక ఖాతాలో డీపీ మార్చింది. బాధితులకు సంతాపం తెలుపుతూ నలుపు రంగు డీపీ పెట్టింది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా ఏఐ-171 […]
Ahmedabad : అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఘటనలో 133 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురువారం మధ్యాహ్నం 1.39లకు లండన్ బయలు దేరింది. ఇందులో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 242 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 53 మంది […]