Home / జాతీయం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.దేశం యొక్క 75 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా బడ్జెట్ నిలిపివేయబడింది
జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారతదేశానికి వచ్చారు. రాష్ట్రపతి భవన్ వెనుక ఉన్న బుద్ద జయంతి పార్కులో ఇద్దరు నేతలు కలిసి బుద్దునికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు భారతీయ స్నాక్స్ కొన్నింటిని రుచి చూసారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాలను మెరుగుపరచడంలో భాగంగా పలు అంశాలపై చర్చలు జరిపారు.
అమెరికాలో ఎప్పుడైతే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిందో.. అప్పటి నుంచి ఇన్వెస్టర్లలో భయాలు మొదలయ్యాయి.
తొలి దశలోనే ఫిర్యాదులను నిర్మాతలు పరిష్కరించాలి. ఈ స్థాయిలో 90 శాతం నుంచి 92 శాతం వరకు పరిష్కరించవచ్చు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసిఎంఆర్) H3N2 ఫ్లూ కేసులు మరియు కోవిడ్-19 ఇన్ఫెక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేసారు. బీజేపీ పై ఐక్యంగా పోరాడాలని రాష్ట్రంలోని పార్టీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.ఉత్తర కర్ణాటకలోని బెలగావిలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
కేరళకు చెందిన ట్రాన్స్వుమన్ పద్మ లక్ష్మి రాష్ట్ర బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు చేసుకోవడంతో కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ న్యాయవాది అయ్యారు. కేరళ బార్ కౌన్సిల్లో చేరిన 1500 మంది లా గ్రాడ్యుయేట్లలో ఆమె ఒకరు.
ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్దారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tamilnadu: పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరిని కష్టపడి చదివించింది. పెరిగి పెద్దయ్యాక వారికి పెళ్లి చేయాలనుకుంది. కానీ ఆ కుమారులే తమ తల్లికి రెండో పెళ్లి చేయాలని నిశ్ఛయించారు. ఈ విషయం విన్న తల్లి.. చాలా ఆశ్చర్యపోయారు.