Home / జాతీయం
Adani Group: అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలతో పేకమేడలా కూలుతున్న షేర్స్ తో సతమవుతున్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కి తాజాగా మరో షాక్ తగిలింది. వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని మార్చారని.. అదే వికీపీడియా ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో మరో వివాదాం అదానీ గ్రూప్ ను చుట్టుముట్టింది.
తూర్పు లడఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ఢిల్లీ ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై తక్షణమే నిషేధం ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం, ఈ నిర్ణయం ఓలా, ఉబర్ మరియు రాపిడో వంటి బైక్ అగ్రిగేటర్లను ప్రభావితం చేస్తుంది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2023 ఆన్సర్ కీ ని ఐఐటీ కాన్పూర్ మంగళవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఫిబ్రవరి 21, సాయంత్రం 5 గంటల నుంచి గేట్ 2023 ఆన్సర్ కీ అధికారిక వెబ్ సైట్ gate.iitk.ac.in లో అందుబాటులో ఉంచారు.
EPFO: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల పెన్షన్ పథకం కింద అధిక పెన్షన్ అమలుకు అంగీకారం తెలిపింది. ఈపీఎఫ్ చందాదారుల పదవీ విరమణ అనంతరం.. ఇప్పటివరకు అత్యంత పరిమితంగానే నెలవారీ పెన్షన్ పొందుతున్నారు.
ప్రసిద్ధ గాయకుడు సోను నిగమ్ మరియు అతని సిబ్బంది చెంబూర్ ప్రాంతంలో ఒక సంగీత కచేరీలో ప్రదర్శన ఇస్తుండగా శివసేన సభ్యులు వారిపై దాడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొడుకు నిందితుడిగా ఉన్నట్లు సమాచారం.
కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిణి డి. రూప మౌద్గిల్లను పోస్టింగ్లు లేకుండా బదిలీ చేసింది. డి రూప ఐఏఎస్ భర్త మునీష్ మౌద్గిల్ కూడా బదిలీ అయ్యారు.
:మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ. లోక్సభ సెక్రటేరియట్ పార్లమెంట్ హౌస్లోని శివసేన కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి కేటాయించింది.
BMTC Bus: సాధారణంగా ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ సరిపడా చిల్లర అని అడుగుతాడు. చిల్లర అందుబాటులో లేకపోతే టికెట్ వెనకాల రాసి దిగేటపుడు తీసుకోమన చెబుతాడు. కానీ , మనం బస్సు దిగే హడావిడిలో చాలాసార్లు ఆ చిల్లర తీసుకోకుండానే వెళ్తాము. కొంతమంది అయితే గుర్తుపెట్టుకుని కండెక్టర్ ని అడిగి రావాల్సిన చిల్లర తీసుకుని వెళ్తాడు. అదే విధంగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కూడా తనకు రావాల్సిన ఒక్క రూపాయిని వదిలిపెట్టలేదు. […]
జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ-NCR, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని 72 ప్రదేశాలలో సోదాలు మరియు దాడులు నిర్వహించింది.