Home / జాతీయం
ISRO Postponds SpaDex Docking to January 9: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ వాయిదా పడింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం నేడు జరగాల్సిన డాకింగ్ ప్రక్రియను జనవరి 9కి మార్చుతున్నట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. మిషన్లో సమస్యను గుర్తించటం వల్ల, డాకింగ్ ప్రక్రియపై మరికొంత పరిశోధన అవసరమని, ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ తేదీని మారుస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో ఇస్రో ప్రకటించింది. సమస్య కారణంగా […]
Health Ministry confirms HMPV Two cases in bangalore: దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభణ మొదలైంది. తాజాగా, మరో హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 8 నెలల చిన్నారికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం మరో కేసు నిర్దారణ కావడంతో ఆ సంఖ్య రెండుకు చేరింది. దీంతో దేశంలో రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు బెంగళూరులోనే నమోదు […]
HMPV Virus first case 8-month old baby tests positive in india: చైనాలో కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోకి వచ్చేసింది. భారత్లో తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. బెంగళూరులో ఓ ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తపరీక్ష ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని సమాచారం. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్లో పరీక్ష నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ […]
Special trains for Sankranti-2025: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అందుకోసం 52 అదనపు రైళ్లను నడపనున్నట్లు ఆదివారం వెల్లడించింది. ఆయా అదనపు రైళ్లను హైదరాబాద్లోని వివిధ ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు నడుపుతున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళానికి రైళ్లను నడుపుతోన్నట్లు ప్రకటించింది. ఈ నెల […]
Three Teens Killed While Playing PUBG On Railway Tracks in bihar: బీహార్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్నా నగరంలో పబ్జీ గేమ్ మూడు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన పట్నాలోని పశ్చిమ చంపారన్ జిల్లాలో జరిగింది. చంపారన్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు నార్కటియాగంజ్, ముజఫర్ పూర్ రైల్వే మార్గంలో ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాన్సాతోలాలోని రాయల్ పాఠశాల సమీపంలో పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతున్నారు. ఈ సమయంలో […]
Big Twist in Maharashtra Politics NCP Factions Push For Reunion Of Sharad, Ajit Pawar: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్.. బీజేపీతో పొసగకపోవటంతో ఆ కూటమిని వీడి తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా, ఢిల్లీలో బాబాయి, ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడైన శరద్ పవార్తో భేటీ అయ్యారని, ఈ […]
Service Sector in India: మన దేశం ముందున్న అతిపెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు అదే రీతిలో పెరుగుతున్న గ్రామీణ నిరుద్యోగ సమస్యను గుర్తించిన మన ప్రభుత్వాలు మూడు దశాబ్దాలుగా సేవారంగం మీద ఎక్కువగా దృష్టిపెడుతూ వస్తున్నాయి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా మూడు ప్రధాన రంగాలుంటాయి. అవి.. ప్రాథమిక రంగం. వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్యపరిశ్రమ, గనుల వంటివి దీనికిందికి వస్తాయి. ఇక.. రెండవది ద్వితీయ రంగం. దీనినే వస్తు […]
Man murders his mother, four sisters in Lucknow: న్యూ ఇయర్ వేళ యూపీలో దారుణం చోటుచేసుకుంది. లక్నోలోని ఓ హోటల్ గదిలో ఐదుగురిని హర్షిత్ అనే యువకుడు కుటుంబాన్ని మొత్తం హత్య చేశాడు. తల్లితో సహా నలుగురిని కుమారుడు హత్య చేశాడు. కాగా, ఆగ్రా నుంచి ఆ కుటుంబం లక్నో వచ్చినట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీపంలోని నాకా ప్రాంతంలో ఓ హోటల్కు తన కుటుంబాన్ని తీసుకెళ్లి హత్య చేశాడు. ఈ […]
PM Modi Announces New Year Gift for Farmers: కొత్త సంవత్సరం వేళ అన్నదాతలకు ప్రధాని నరేంద్ర మోదీ న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రతి ఏటా ఇస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూ.6వేల నుంచి రూ. 10వేలకు కేంద్రం పెంచింది. అయితే 2019 నుంచి మోదీ సర్కార్ ఏటా పంటలు సాగు చేస్తున్న అన్నదాతలకు రూ.6వేలు పెట్టుబడి సాయం అందిస్తుంది. […]
New Year wishes for a prosperous 2025: నూతన సంవత్సరం సందర్బంగా దేశ, రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అందరూ ట్వీట్ చేస్తున్నారు. నూతన సంవత్సరంలోకి వచ్చిన సందర్బంగా దేశ ప్రజలను ఉద్ధేశిస్తూ ప్రధాని మోదీ పోస్టు పెట్టారు. 2024లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఈ మేరకు వీడియో […]