Home / జాతీయం
PM Narendra Modi : అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అధికారులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన బీజేపీ నేత, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని పరామర్శించారు. విజయ్ మృతిపట్ల సంతాపం తెలియజేశారు. గురువారం జరిగిన ఎయిర్ ఇండియా […]
PM Kisan Samman Nidhi Yojana Funds Release: దేశంలోని రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) ఒకటి. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఈ సాయాన్ని మూడు విడతలుగా.. ఒక్కో విడతకు రూ. 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. […]
Vishwash Kumar Ramesh : అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో విశ్వాస్ కుమార్ రమేశ్ బయటపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రమాద క్షణాలను గుర్తుచేసుకున్నారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడి పడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానని చెప్పారు. తాను విమానం నుంచి దూకలేదని పేర్కొన్నారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైందని తెలిపారు. తన సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడినట్లు చెప్పారు. అందుకే […]
Air India : అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ లభించినట్లు వస్తున్న ఊహాగానాలను ఎయిర్ ఇండియా కొట్టిపడేసింది. విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం అందించే బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదని ఒక ప్రకటనలో పేర్కొంది. దొరికినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. ప్రమాదానికి గురైన విమాన శిథిలాల […]
Pathankot : భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ధ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. పఠాన్కోట్ వైమానిక దళ స్టేషన్ నుంచి బయలు దేరిన నగంల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాలెడ్ గ్రామం వద్దకు రాగానే అపాచి హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్ హెలికాప్టర్ను గ్రామంలోని ఓ బహిరంగ ప్రదేశంలో అత్యవసరంగా కిందకు దించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. హెలికాప్టర్లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్కు ఎలాంటి నష్టం […]
Shiv Sena MLA consoles Sumit’s Father : అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలు దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన రెండు నిమిషాల్లో కుప్పకూలింది. ఘటనలనో 241 మంది విమాన ప్రయాణికులు సహా మొత్తం 265 మంది దుర్మరణం చెందారు. వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదం.. ఈ ఘటన వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ వారిని కోల్పోయిన బంధువులు […]
Air India Plane: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో థాయ్ లాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానాన్ని అత్యవసరంగా థాయ్ లాండ్ లో ల్యాండింగ్ చేశారు. ఈ విషయాన్ని థాయ్ లాండ్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ భారత్ కు సమాచారం ఇచ్చింది. కాగా ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఫుకెట్ నుంచి బయల్దేరిన ఏఐ 379 విమానంలో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నట్టు వెల్లడించారు. విమానం టేకాఫ్ […]
Ahmedabad : అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయకు ఎప్పుడూ కలిసి వచ్చే లక్కీ నెంబర్ ఈసారి మాత్రం ప్రాణాలనే బలి తీసుకున్నది. విజయ్ రూపానీ 1206ను లక్కీ నెంబర్గా భావిస్తారు. ఆయన తన అన్ని వాహనాలకు లక్కీ నెంబర్నే ఎంపిక చేసుకుంటారు. కానీ, ఈ నెంబర్ మాత్రం గురువారం ఆయనకు కలిసి రాలేదు. అదృష్ట సంఖ్య దురదృష్ట దినంగా మారింది. […]
Karnataka: కర్ణాటకలోని హోస్కోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వాసులుగా గుర్తించారు. కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4), మూడు నెలల చిన్నారి చనిపోయారు. […]
Mumbai to London Air India flight to Return due to Iran – Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు సమాధానంగా ప్రతికార చర్యలకు దిగేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకు తిరిగి […]