Home / ప్రాంతీయం
Hussain Sagar: హుస్సేన్ సాగర్ లో రామ్ గోపాల్ పేట్ పోలీసులు యువతి మృతదేహాన్ని వెలికితీశారు. యువతి మృతదేహం తేలియాడుతుందనే సమాచారం రావడంతో.. డీఆర్ఎఫ్ బృందాల సాయంతో మృతదేహన్ని బయటకు తీశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయాల రగడ కొత్తది ఏమి కాదు. అయితే ఇప్పుడు ఊహించని రీతిలో మళ్ళీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నంది పురస్కారాలపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణ మురళి ఇప్పుడు గట్టి కౌంటర్ ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో మీకోసం ప్రత్యేకంగా..
Waterhole: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. నగరవాసులను అతలకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలినేని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్గా ఉన్న ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.
సంప్రదాయ వంటలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని సూచించారు. ఇప్పటి పిజ్జా, బర్గర్స్ ద్వారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారన్నారు.
Posters In AP : ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు రావడం కలకలం రేపుతుంది. ఒక వైపు విజయవాడలో కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర వైసీపీదే అంటూ పోస్టర్లు వేశారు. మరోవైపు రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం-సుస్వాగతం అంటూ విశాఖలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 3న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని లేని […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల పొత్తులపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన విశ్లేషణ చేస్తూ లేఖ విడుదల చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం అర్థమవుతోందని జోగయ్య అన్నారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే రోజు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది.
తుని రైలు దహనం కేసుని విజయవాడ రైల్వేకోర్టు కొట్టేసింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, నటుడు జివి సహా 41మంది నిందితులని కేసునుంచి విముక్తులని చేస్తూ తీర్పు ఇచ్చింది
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన మూడవ చార్జిషీటులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుని ఈడీ మరోసారి ప్రస్తావించింది. ఈసారి ఈడీ మరికొన్ని కీలక అంశాలని బయటపెట్టింది. 2023 మార్చి 28న కవిత పిఎ బుచ్చిబాబు ఇచ్చిన వివరాలని చార్జిషీట్లో ఈడీ పొందు పరిచింది.