Home / ప్రాంతీయం
బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించగా.. వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు కూడా సమావేశాన్ని బాయ్కాట్ చేశారు.
జీరో షాడో డే.. అంటే ఆ సమయంలో ఏ వస్తువు, మనిషి నీడ కనిపించదు అని అర్దం. సాంకేతిక పరిభాషలో దీనిని "జెనిత్ పొజిషన్" అంటారు. వివరించి చెప్పాలంటే.. సూర్యుని అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందని.. ముఖ్యంగా కర్కాటక రాశి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జగన్ సర్కారు ఏర్పాటు చేసిన “సిట్” (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) పై సుప్రీం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ దర్యాప్తు జరిపేందుకు ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు సుప్రీం తీర్పుతో లైన్ క్లియర్ అయ్యిందని చెప్పవచ్చు. కాగా అంతకు ముందు
సీఎం వైఎస్ జగన్ వైజాగ్, విజయనగరం జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అనంతరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు. అక్కడి నుంచి మీకోసం ప్రత్యేకంగా లైవ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైజాగ్, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. కాగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో సాకారం కాబోతోంది.
Prime9 CEO: సాంప్రాదాయ రుచులకు పెట్టింది పేరు గోదావరి వంటకాలు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన గోదారోళ్ల రుచులు అనే షాప్ ను ఏర్పాటు చేశాడు. ఈ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రైమ్ 9 సీఈఓ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
CM KCR: కల్లుగీసే సమయంలో.. ప్రమాదావశాత్తు జారిపడి ప్రాణాలు పోతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో వారి కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో పడకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు.
Chikoti Praveen: థాయ్లాండ్ లో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ అరెస్టైన విషయం తెలిసిందే. పటాయాలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ అతను పట్టుబడ్డాడు. థాయ్లాండ్ పోలీసుల అదుపులో చికోటి ప్రవీణ్ కు బెయిల్ మంజురైంది.
మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తన అసంతృప్తికి గల కారణాలను బాలినేని.. సీఎం జగన్ కు వివరించినట్లు తెలుస్తోంది.
Ap Rains: అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఎండాకాలంలో కూడా.. వానాకాల పరిస్థితులను తలపిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు మరోసారి విజృంభించనున్నాయి.