Home / ప్రాంతీయం
Jubliehills: హైదరాబాద్ లో ఓ దొంగ రెచ్చిపోయాడు. క్యాబ్ బుక్ చేసుకొని మరి రూ. 10 లక్షలు దోచుకెళ్లాడు. ఇంట్లో ఉన్న గర్భిణి మెడపై కత్తిపెట్టి బెదిరించి నగదు దోచుకెళ్లాడు.
దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకానందరెడ్డి రాసిన చివరి లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేపట్టింది.
Pawan kalyan: ఏపీలో డిసెంబరులో ఎన్నికలు రావొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అదే జరిగితే.. జూలై నుంచి ప్రచారం చేస్తానని అన్నారు.
Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘతంతో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఈ ఘటన.. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Pawan Kalyan: తాను నిస్వార్ధంగా రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. స్వార్ధం కోసం కాకుండా ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాల్లో అడుగు పెట్టినట్లు చెప్పారు.
MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ ఘటన జరిగింది. ఇప్పటికే పలు వార్తల్లో నిలిచిన ఎంజీఎం ఆస్పత్రి తాజాగా.. మరో వివాదంలో చిక్కుకుంది.
Niranjan Reddy: అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి జిల్లాలో వర్షాలకు.. ధాన్యం కుప్పలు తడిచిపోయాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు షోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో జగన్ సర్కారుకు బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.
హైదరాబాద్ లోని దారుణ గహతన చోటు చేసుకుంది. స్థానిక లంగర్ హౌస్ లో నివసించే సొంత సోదరుడిని ముక్కలుగా నరికారు అతని అన్నాచెల్లెళ్లు. తర్వాత సదరు వ్యక్తి మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి.. సమీపం లోని ఓ దర్గా దగ్గర పడేసి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతుంది. మొదట గోనె