Home / ప్రాంతీయం
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్తగా ఫ్లైఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు.
జగన్ సర్కార్ను మరోసారి టార్గెట్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటనతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా గడిపేస్తున్న జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి అన్నదాతల కోసం కదిలివచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కడియంలో ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాల దెబ్బకు పంట నష్టపోయిన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వాటికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
Janagama: ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో జరిగింది. పసిపాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Bandi Sanjay: అనంతగిరిలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉగ్రవాదుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
Rain: హైదరాబాద్ లో పలుచోట్లు కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్ లోని ముఖ్య ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి.
Bhatti Vikaramarka: సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. స్కామ్ లో కోసమే మళ్లీ సోమేష్ కుమార్ ను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పవన్ పరామర్శించారు. తర్వాత కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో జనసేన నేతలు భారీగా చేరుకొని
Inter Results: ఇంటర్ పరీక్ష ఫలితాలు.. కొందరు విద్యార్ధులను మానసికంగా కుంగదీస్తున్నాయి. మరికొందరు మార్కులు తక్కువ వచ్చాయని కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ECI: ఈ ఏడాది చివర్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం సమయాత్తమవుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు.. మరో 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది.