Home / ప్రాంతీయం
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బోయ శకుంతల, వెంకట్ రాములు కుమారుడు మహేష్ బీటెక్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్ళాడు.
Hyderabad: మలక్ పేట్ లో వారం రోజుల క్రితం.. మెుండెం లేని తల లభ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తోన్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలకు సిద్దమయ్యాయి. మే 25 న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది.
Telangana: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 21 రోజులపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు అయింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను కర్నూలు కోర్టు కొట్టేసింది. సాయంత్రం కర్నూలు జైలు నుంచి అఖిలప్రియ విడుదలకానున్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అఖిలప్రియ దంపతులు అరెస్ట్ అయ్యారు.
నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమ చేశారు. అలానే బహిరంగ సభలో మాట్లాడుతున్నారు.
కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అన్నదమ్ములు గుజరాత్లోని సూరత్ వెళ్లారు. 5 రోజుల క్రితం వారి సొంత ఊరు చౌటపల్లిలో బంధువు మృతి చెందారు. దీంతో అతడి అంత్యక్రియలకు హాజరు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఊహించని విధంగా ఉందని చెప్పాలి. ఒక వైపు నిప్పుల కొలిమిలా మండుతూనే మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు ప్రతాపం చూపిస్తున్న తరుణంలో వాతావరణశాఖ చల్లటి కబురు ప్రకటించింది. ఇవాళ, రేపట్లో.. నైరుతి రుతుపవనాలు దక్షిణ
తెలంగాణలోని గొల్ల, కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 5 నుండి 2వ విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. నల్గొండ జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి తలసాని ప్రకటించారు.
రాష్ట్రంలో మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్ష, మే 12 నుంచి 15 వరకు 6 విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎంసెట్ పరీక్ష ప్రాథమిక కీ,