Home / ప్రాంతీయం
CM Revanth Reddy Met with Wipro Executive Chairman in Davos: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా, తెలంగాణ పెవిలియన్లో విప్రో ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్జీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు, అనంతరం హైదరాబాద్లో కొత్త విప్రో సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు విప్రో ఎగ్జిక్యూటీవ్ […]
AP CM Chandrababu Meeting With Bill Gates In Davos: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ వెళ్లిన చంద్రబాబు మూడో రోజు పలు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు మైక్రోస్టాప్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై ఆయనతో చర్చించనున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు యునీలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం […]
Telangana Government another four schemes to Be Launched on This Month 26th: తెలంగాణలో రెండో రోజు గ్రామసభలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు ప్రజల నుంచి ఆందోళనలతో అధికారులు చర్యలు చేపట్టారు. లబ్ధిదారుల ముసాయిదాలో పేర్లు లేకపోయినా మళ్లీ దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఈనెల 24 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, […]
EX Minister Harish Rao Sensational Comments on Grama Sabalu: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనటంపై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన ఎంత దారుణంగా విఫలమైందో దీనిని బట్టి అర్థమవుతోందని విమర్శించారు. సీఎం విదేశాల్లో, మంత్రులు పక్క రాష్ట్రాల్లోని పార్టీ సభల్లో పాల్గొంటే జనం బాధలు ఎవరు పట్టించుకోవాలని […]
Gidugu Ramamurthy Panthulu: తెలుగుజాతి వికాసానికి దోహదపడిన అనేక కీలక అంశాలలో భాష ఒకటి. అయితే, ఆ భాష, దాని తాలూకూ సాహిత్యం పండితులుగా చెలామణి అయ్యే గుప్పెడు మంది చేతిలో బందీ కావటాన్ని నిరసించిన వైతాళికుల్లో గిడుగు రామమూర్తి పంతులుగారు అగ్రగణ్యులు. తెలుగు భాష అందరిదీననీ, గ్రాంథికంలోని, అర్థం కాని తెలుగు కంటే.. జనం మాట్లాడే భాషలోనే జీవముందని నమ్మి, రాతలోనూ అదే వ్యావహారికాన్ని పరిచయం చేసిన అభ్యుదయ వాదిగా నిలిచారు. ఆయన చేసిన ఉద్యమం […]
CM Chandrababu’s speech in Davos: భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని, వ్యాపారాల్లో భారతీయులు బాగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా చూసిన భారతీయ వ్యాపారవేత్తలే కనిపిస్తున్నారన్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉందని, భారత్లో ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధిలో భారత్ […]
BJP MP Etela Rajender Attack On Land Broker Grabbers: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏకశిలానగర్లో ఎంపీ ఈటల పర్యటించారు. ఈ మేరకు పేదలను ఇబ్బంది పెడుతున్న ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపపై చెల్లుమనిపించాడు. అనంతరం బ్రోకర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూములను కబ్జా చేస్తున్నారని, ఇంటి స్థలాల యజమానులను కూడా ఇబ్బందులకు గురిచేయడంపై […]
Private Album Shooting in Sri Kaleshwara mukteswara Temple: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటుచేసుకుంది.ఏకంగా గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలోని ప్రముఖశైవక్షేత్రం కాళేశ్వరం ఆలయంలోని గర్భగుడిలో ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న ఓ సాంగ్ను చిత్రీకరణ చేసినట్లు భక్తులు తెలిపారు. అయితే దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి ఆల్బమ్ షూటింగ్ […]
Kaleshwaram Project Commission Enquiry Today: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణకు బ్రేక్ ఇచ్చిన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ చంద్ర ఘోష్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక మరింత వేగంగా కమిషన్ విచారణ సాగనుంది. నేటి నుంచి తిరిగి కమిషన్ విచారణ ప్రారంభంకానుంది. ఇప్పటికే విచారణపై ప్రాథమిక నివేదికను కమిషన్ సిద్ధం చేసింది. దాదాపు 208 పేజీలతో కమిషన్ నివేదికను […]
AP Government Transferred 27 IPS Officers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ జాబితా.. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్గా రాజీవ్ కుమార్ మీనాను నియమించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్ మధుసూదన్రెడ్డిని బదిలీ చేసింది. […]