Home / ప్రాంతీయం
Karnataka government gives six tame elephants to AP : ఆంధ్రప్రదేశ్కు ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక సర్కారు అప్పగించింది. బుధవారం బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో కార్యక్రమం జరిగింది. కుంకీ ఏనుగుల అప్పగింత, సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను పవన్కు సీఎం సిద్ధరామయ్య అందజేశారు. సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు : పవన్ కల్యాణ్ ఆరు కుంకీ ఏనుగులు […]
Telangana: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రమాదం తప్పింది. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ వెళ్తుండగా.. మార్గమధ్యలోనే హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని, గాలివానతోపాటు నల్లని మేఘాలతో విజిబులిటీ తగ్గిపోయింది. దీంతో పైలెట్ హెలికాప్టర్ ను కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలుసుకున్న కాంగర్ెస్ నేతలు, అధికారులు కోదాడకు చేరుకున్నారు. హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి […]
KTR sensational comments on BJP and Congress : మాజీ సీఎం, బీఆర్ఎస్ కేసీఆర్కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలను గాలికొదిలేసి నోటీస్లులు ఇస్తున్నారని రేవంత్ ప్రభుత్వం ఫైర్ అయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారన్నారు. ప్రజాపాలన కమీషన్ల పాలనగా మారిందని ఆరోపించారు. తమకు […]
PM Modi: పహల్గామ్ ఉగ్రాదాడి అనంతరం దేశవ్యాప్తంగా నిరసలు మిన్నంటాయి. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ముష్కరులను కఠినంగా శిక్షించాలని అన్ని వర్గాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దాడుల్లో 100 మందికిపైగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు హతమయ్యారు. ఆపరేషన్ సిందూర్ దాడులకు ప్రతీకారంగా […]
AP: జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంబంధించి.. నేటి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు నిచ్చారు. నెలరోజులపాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తామని జూన్ 21న విశాఖ బీచ్ లో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు. కాగా అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో […]
Etela Rajender Sensational Comments About Kaleshwaram Notices: కాళేశ్వరం కమిషన్ నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు తనకు అందలేదని చెప్పాడు. బిజినెస్ రూల్స్ తెలియకుండా రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. ఆర్థికమంత్రిగా ఆనాడు డబ్బు కేటాయించడం మాత్రమే నా పని అంటూ వెల్లడించారు. కాళేశ్వరం అక్రమాలతో నాకేలాంటి సంబంధం లేదని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కక్షసాధింపు […]
Telangana CS Ramakrishna Rao Strong Warning to IAS Officers for Political Issue: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పర్యటనలో భాగంగా నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సీఎంకు పలువురు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అయితే ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లను ఐఏఎస్ అధికారి శరత్ మొక్కారు. కాగా, సీఎం రేవంత్ హడావిడిగా ఉండడంతో సరిగ్గా చూడలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో […]
Chittoor: ఏపీ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. కుప్పంలో జరిగే ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కుప్పం పర్యటన ముగించుకుని సాయంత్రానికి అమరావతికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా కొద్దిరోజులుగా తిరుపతి శ్రీ గంగమాంబ ఆలయ ప్రధాన దేవత ప్రసన్న గంగమ్మ జాతర సాగుతోంది. దీంతో […]
Deputy CM Pawan Kalyan to Attend Ceremonial Handover of Kumkis to AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకేలను పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఏపీ రాష్ట్రానికి కుంకీ ఏనుగులను రప్పించే కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. మొత్తం రాష్ట్రానికి ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. కాగా, కుంకీ ఏనుగులు ఇవ్వాలని గతంలో కర్ణాటక ప్రభుత్వాన్ని […]
AP: ఏపీలో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో రేపు అల్పపీడనం ఏర్పడొచ్చని సూచించింది. దీనికి తోడు బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణశాఖ చెప్పింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు […]