Home / TDP
CM Chandrababu: పౌరసరఫరాల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల సంతృప్తే పరమావధిగా తీర్చిదిద్దాలన్నారు. రేషన్ సరుకుల పంపిణీ, దీపం-2 పథకం అమలు, ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు నిర్దేశించారు. ప్రజలు పూర్తి సంతృప్తి చెందేలా సేవలు అందించాలన్నారు. ఎక్కడా రేషన్ బియ్యం రీ సైక్లింగ్ జరగకుండా చూడాలన్నారు. రైస్ కార్డులో పేర్లు నమోదైనప్పటికీ, జీఎస్డబ్ల్యుఎస్ డేటాలో లేని 79వేల, 173 మంది వివరాలపై వెంటనే పరిశీలన చేసి […]
TDP Former MLA Sugavasi Palakondrayudu Passes Away: ఏపీ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రానాయుడు(78) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. కాగా, గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏపీలోని కడప జిల్లా రాయచోటిలో 1946 జులై 3న సుగవాసి పాలకొండ్రాయుడు […]
AP CM Chandrababu : భారతదేశపు తొలి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ అయిన క్రియేటర్ ల్యాండ్ను అమరావతిలో ప్రారంభించడానికి కూటమి సర్కారు చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. శుభపరిణామాన్ని ప్రకటించడం సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా సీఎం పేర్కొన్నారు. 25వేల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపొందిందని వివరించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పెద్దఎత్తున అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని చెప్పారు. ఏపీలో స్థానికుల ప్రతిభను ప్రపంచానికి అందించే శక్తిమంతమైన సాధనంగా చెప్పారు. […]
Amaravati: ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు, రూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టుల పనులను వేదిక నుంచి ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు.. శక్తి. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక్ ప్రదేశ్ గా, అధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి’ […]
Amaravati: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు తలవంచి మొక్కుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత ఐదేళ్లుగా వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పోలీసులతో లాఠీ దెబ్బలు బారిన పడ్డారని.. అమరావతి కోసం వారు చేసిన పోరాటాన్ని ఎన్నటికీ మరిచిపోలేమని తెలిపారు. చివరికి 2000 మంది ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే ప్రధాని నరేంద్ర మోదీతో రాజధాని పనులు పునఃప్రారంభించుకుంటున్నామని అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో […]
Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునః ప్రారంభించనున్నారు. అలగే సుమారు రూ. 50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అందుకు సంబంధించి నేతలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రధాని టూర్ కోసం సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలను ఆరా తీస్తున్నారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు అమరావతిలో ప్రధాని సభ […]
Andhra Pradesh: నమ్మకానికి దృఢ సంకల్పం తోడైతే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అథితిగా హాజరయ్యారు. వేధికపై మాట్లాడిన ఆయన, విజయం సులభంగా రాదని అందుకు కృషి అవసరమన్నారు. అందుకు ఎన్టీఆర్ నిధర్శనమన్నారు. చదువుకునే రోజుల్లో నేను బాగా చదువుకుంటే ఐఏఎస్ అవుతావని కొందరు అనేవారన్నారు. అయితే పదిమంది అధికారులలో ఒకడిని అవుతానని అనుకున్నాను. మా యునివర్సిటీలో […]
Union Minister Rammohan Naidu : వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా తమరంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబర్చిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈసారి ఇండియా నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. అవార్డుపై రామ్మోహన్ నాయుడు స్పందించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో […]
AP CM Chandrababu Pays Tribute to Ambedkar: ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్య్రోద్యమ వీరుడిగా దేశానికి ఆ మహానుభావుడు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆ మేరకు ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని, అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని […]
Minister Nara Lokesh : మంగళగిరిలో ఏడాదిలో 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంగళగిరి పేదలకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 […]