Home / TDP
Andhra Pradesh: కేంద్రమంత్రి పీయుష్ గోయల్ నేడు ఏపీ పర్యటనకు రానున్నారు. అమరావతిలో మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో కలిసి లంచ్ మీట్ లో పాల్గొననున్నారు. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనులు, నిధుల విషయంలో కేంద్రం సహకారంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. లంచ్ అనంతరం కేంద్ర మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలు, దిగుబడులు, మద్దతు ధరలు, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాలపై అధికారులతో సమీక్ష […]
AP Government Depositing 13 Thousand for ‘Thalliki Vandanam’ Scheme: ఏపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు శుభవార్త చెప్పింది. ‘తల్లికి వందనం’ పథకం డబ్బులను రిలీజ్ చేసినట్లు ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదు జమ కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54.94 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తొలుత ఈ ప్రక్రియ సాయంత్రం వరకు […]
TDP Government One Year Anniversary: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికీ ఏడాది పూర్తియింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కలిసి పోటీ చేశారు. వైసీపీపై వ్యతిరేకత, కొత్త ప్రభుత్వంపై ఆశలతో ప్రజలు కూటమికి 164 సీట్లతో అధికారం కట్టబెట్టారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, సత్యకుమార్ మంత్రిగా మూడు పార్టీల అగ్రనేతలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. […]
High Tension In Podili: ప్రకాశం జిల్లా పొదిలిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పొదిలి పర్యటనకు వెళ్లారు. అక్కడ పొగాకు రైతులను పరామర్శించి.. వారితో ముఖాముఖి అవాలని నిర్ణయించారు. కానీ పొదిలిలో వైఎస్ జగన్ తెలుగు మహిళల నుంచి నిరసన సెగ ఎదురైంది. గో బ్యాక్ జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలు, బెలూన్లతో టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు బెస్తపాలెం వద్ద […]
Home Minister Anita : ఏపీ రాజధాని అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. ఇటీవల వైసీపీ నాయకుల మాటలు ఏపీ గౌరవాన్ని భంగపరచేలా ఉన్నాయన్నారు. అమరావతిని కించపరిచేలా పదాలను ఉపయోగించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతి అంటేనే జగన్కు అక్కసు అని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులు పేరుతో విషం కక్కారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో అమరావతిని నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించారు. రాజధాని అమరావతి సాధన […]
Telangana: అనారోగ్యంతో నాలుగు రోజులుగా గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటితో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం మాగంటి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. […]
Senior Leader Resigned: అన్నమయ్య జిల్లాలో అధికార టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాజంపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, సీనియర్ నేత సుగవాసి సుబ్రహ్మాణ్యం పార్టీకి రాజీనామా చేశారు. కాగా 2024 ఎన్నికల్లో సుబ్రహ్మణ్యం టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. కాగా రాజీనామా లేఖను పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు పంపారు. “ప్రజల సలహాలను, సూచనలను, అభిప్రాయాలను, మనోభావాలను గౌరవిస్తూ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాను”. అని లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం పార్టీలో తనకు సహాకారం […]
CM Chandrababu reviews ports, airports and fishing Harbors : పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్లపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాదికి నాలుగు పోర్టులు, నాలుగు హార్బర్లు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మొదటి దశలో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. […]
AP: జూన్ నెలలో తల్లికి వందనం, అన్నదాత పథకం డబ్బులు అకౌంట్లలో వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా త్వరలోనే సంక్షేమ కేలండర్ ను ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు టీడీపీ ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప మహానాడు అద్భుతంగా జరిగిందని.. జిల్లా నాయకత్వం అంతా కలిసి పనిచేసి మహానాడు, బహిరంగ సభను విజయవంతం చేశారన్నారు. కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు […]
Chandrababu: కడప వేదికగా రెండు రోజులుగా టీడీపీ మహానాడు వైభవంగా జరుగుతోంది. కాగా మహానాడులో రెండో రోజు నిన్న టీడీపీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబును ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో అవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందని ప్రశంసించారు. మీకు అన్ని […]