Home / TDP
Minister Ramanaidu says ap govt Aims To Generate 20 Lakh Jobs In Five Years: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో […]
TDP MLA Chintamaneni Comments on YSRCP Leaders: రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏలూరు జిల్లా వట్లూరులో రాత్రి టీడీపీ వైసీపీ శ్రేణుల్లో మధ్య గొడవ చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. పెళ్లికి హాజరై తిరిగివస్తున్న సమయంలో టీడీపీ, వైసీపీ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత చింతమనేని నివాసానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. వివాహ వేడుక తర్వాత […]
JC Prabhakar Reddy Strong Counter to Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై తాడిపత్రి మా ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పేర్ని నానికేనా కుటుంబం.. మాకు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ఇం్లో ఆడవాళ్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుుడ మీకు ఆడవాళ్లు గుర్తుకు వచ్చారా అంటూ నిలదీశారు. గతంలో నా కుటుంబంపై అనేక కేసులు పెట్టారని, ఇంట్లో […]
Poolice Rush to MP Avinash Reddy PA Home: ఎంపీ అవినాష్రెడ్డి పీఏ రాఘవను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏ వర్రా రవీంద్రతో రాఘవ చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై ఆయనను విచారించేందుకు శనివారం పులివెందులలోని రాఘవ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. కాగా వైసీపీ అధికారంలో ఉండగా వర్రా […]
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కు పెద్ద షాక్ తగిలింది. తుని నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. యనమల రామకృష్ణుడు సోదరుడు ,టీడీపీ నేత యనమల కృష్ణుడు.. టీడీపీకి రాజనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తుని టికెట్ విషయంలో సోదరులిద్దరికి విభేదాలు పొడచుపాయి. తునిలో యనమల రామకృష్ణుడు ఆరుసార్లు గెలవడానికి సోదరుడు కృష్ణుడే కీలక పాత్ర పోషించాడని స్థానికులు చెబుతున్నారు .
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు .తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని కామెంట్ చేశారు . ఆశావహులు టికెట్ల విషయంలో తనను కూడా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు పవన్ .
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ జరిగింది.టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్ కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు.
తెలంగాణ అసెంబ్లీఎన్నికల్లో పోటీ చేయకూడదని టిడిపి అధిష్టానం నిర్ణయించింది. నిన్న ములాఖత్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు. తెలంగాణలో పోటీ చేయాలన్న కార్యకర్తల కోరికని జ్ఞానేశ్వర్ చంద్రబాబుకి వివరించారు.
ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు అక్కడికి కర్రలతో వెళ్లారు. అక్కడ అంబటి రాంబాబుతో టీడీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత కేతినేని హరీష్తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బీజేపీతో పొత్తుకు టీడీపీ తహతహలాడుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా నమ్మకం కోల్పోయిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన..చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు.