Home /Author M Rama Swamy
Telangana CS Shantakumari : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి మారనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె తన సర్వీసుకు వీఆర్ఎస్ తీసుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా తెలిసింది. శాంతకుమారి వీఆర్ఎస్ నిర్ణయాన్ని వచ్చేవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావును నియమించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ వీఆర్ఎస్ తీసుకోకున్నా నిజానికి శాంతికుమారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు. అంతకంటే ముందుగానే ఆమె వీఆర్ఎస్ […]
Former US President Barack Obama : ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించే సమయంలో తన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యాయని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ప్రస్తుతం తమ మధ్య దూరాన్ని భర్తీ చేసేందుకు తన భార్య మిచెల్తో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తెలిపారు. ఎక్కువ సమయం గడపలేకపోయాను.. హామిల్టన్ కళాశాల అధ్యక్షుడు స్టీవెన్ టెప్పర్తో మాట్లాడేటప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించే సమయంలో […]
Guntur-Guntakal : గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గం పనులు చివరిదశకు చేరుకున్నాయి. 401కిలోమీటర్ల మార్గం డబ్లింగ్, విద్యుదీకరణకు రూ.3,631 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్రం ఐదేళ్ల క్రితం అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం వ్యయంలో రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్రం చేరి సగం భరించాలని ఒప్పందం ఉంది. ఇప్పటివరకు 347 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. పనులు పూర్తయితే బెంగళూరు, గోవాతోపాటు రాయలసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రకు, రాజధాని అమరావతికి వేగంగా చేరుకోవడానికి […]
Karnataka Kalaburagi : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురగి జిల్లాలో ఆగిఉన్న ట్రక్కును ఓ వ్యాను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున కర్ణాటకలోని కలబురగి జిల్లా జీవర్గి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరు హజరత్ కాజా గరీబ్ దర్గాకు వెళ్తుండగా ప్రమారం జరిగింది. మృతులంతా బాగల్ కోటకు చెందినవారని […]
Telangana Inter Students : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సొసైటీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ సీట్లను ఎంట్రన్స్ పరీక్ష లేకుండా భర్తీ చేయాలని సొసైటీ నిర్ణయించింది. ప్రతి ఏటా మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. కానీ, ఇక నుంచి ఆ విధానాన్ని రద్దు చేసింది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ప్రవేశ పరీక్ష లేకుండా […]
State Chief Information Commissioner : స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తో పాటు సహచర కమిషనర్ల నియామకాలను పూర్తిచేసేందుకు ఇవాళ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారులు షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గడువు గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో పూర్తైంది. ఇప్పటికే కొత్త కమిషన్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నా నియామకంపై పాలనాపరమైన సమస్యలు నెలకొనడంతో ప్రకియ వాయిదా వేస్తూ వస్తున్నారు. కొత్త కమిషన్ నియామకంలో జాప్యంపై […]
Nominated Posts : ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల కేటాయింపు పరంపర కొనసాగుతోంది. ఇందులో భాగంగా 38 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల పేర్లను తాజాగా సర్కారు ప్రకటించింది. ఏఎంసీ చైర్మన్ పదవుల్లో 31 టీడీపీ, ఆరు జనసేన, ఒకటి బీజేపీ నేతలకు కేటాయించింది సర్కారు. చైర్మన్ల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటిస్తామని కూటమి సర్కారు స్పష్టం చేసింది. అందుకోసం కసరత్తు జరుగుతోందని పేర్కొంది. 2024లో ఎన్నికల్లో […]
Harish Rao : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూవివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి నాయకత్వంలో చేస్తున్న పనుల గురించి తనకు చాలా ఆందోళనగా ఉందని, రాహుల్ చెప్పే సూత్రాలకు వారు విరుద్ధంగా పని చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. మీరు రాజ్యాంగాన్ని కాపాడాలని చెబుతారు.. కానీ తెలంగాణలో మీ పార్టీ సీఎం దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ 2024 ఎన్నికల హామీల్లో, పార్టీ మారిన […]
IPL 2025 : 2025 ఐపీఎస్ 18వ సీజన్లో భాగంగా ముంబయి ఇండియన్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గత మ్యాచ్లో విజయంతో ముంబయి గాడిలో పడింది. కిందటి మ్యాచ్లో ఓడిన ఎల్ఎస్జీ ఢీలా పడింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో జరిగే మ్యాచ్లో ఇరు జట్లలో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. ముఖ్యంగా ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్శర్మ, లఖ్నవూ సారథి రిషబ్ పంత్ ఫామ్ రెండు జట్లకు ఆందోళన కలిగిస్తోంది. ఈ […]
TGPSC : తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. తాజాగా సుప్రీం కోర్టు కేసును కొటివేసింది. దీంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఇవాళ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. […]