Home /Author M Rama Swamy
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా మరికాసేపట్లలో ఉప్పల్ మైదానంలో ఎస్ఆర్హెచ్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. పహల్గాం ఉగ్రదాడికి నివాళిగా రెండు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాడ్జిలతో బరిలోకి దిగనున్నారు. చీర్ లీడర్స్కు అనుమతి లేదు. 18వ సీజన్లో రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి. ఈ నెల 17వ తేదీన తమ […]
Earthquake in Turkey : టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్లో తీవ్ర ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఇస్తాంబుల్కు నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదని అక్కడి అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి […]
Threats to Karnataka CM and Deputy CM : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను దారుణంగా హత్య చేస్తామని ఓ దుండగుడు ఈ మెయిల్లో బెదిరింపు సందేశం పంపాడు. తాజాగా కర్ణాటక విధానసౌధ పోలీసులు విషయాన్ని వెల్లడించారు. రాంపురకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి తాను రూ.కోటి అప్పుగా ఇచ్చానని, అప్పు తిరిగి చెల్లించకపోతడంతో అతడిని హత్య చేస్తానని మెయిల్లో […]
Hyderabad local body Elections : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నిక పోలింగ్ సజావుగా ముగిసింది. బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటలకు ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది కార్పొరేటర్లు, 31 మంది అఫిషియో సభ్యుల్లో 21 మంది ఓటు వేశారు. ఓటింగ్లో బీఆర్ఎస్ మినహా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ […]
CM Revanth Reddy petition in the High Court : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో కేసు ఉన్న నేపథ్యంలో దానిని కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో రేవంత్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. బీజేపీకి పరువు నష్టం కలిగేలా సీఎం రేవంత్ మాట్లాడారంటూ […]
Rammohan Naidu : జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులు పెద్దసంఖ్యలో లోయను వీడుతున్నారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. దీంతో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాలకు సుమారు రూ.20వేల టిక్కెట్ల ధరలు పెంచారు. శ్రీనగర్ ఎయిర్పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. విమాన ఛార్జీలు పెంచొద్దని ఎయిర్లైన్స్ సంస్థలను కోరింది. ఎయిర్లైన్ కంపెనీలకు […]
Kashmir Terror Attack : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది. అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం సమీపంలోని బైసరన్ వ్యాలీలో మంగళవారం ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మృతిచెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 2000లో బిల్ క్లింటన్ భారత్లో పర్యటన.. అగ్రరాజ్యం అగ్ర నేత ఇండియాను […]
AP CM Chandrababu Condoles : పహల్గాంలో ఉగ్రదాడిలో ఏపీకి చెందిన చెందిన ఇద్దరు మృతిచెందారు. ఒకరు విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి కాగా, మరొకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ ఉన్నారు. వారి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. బాధిత కుటుంబాలకు భగవంతుడు శక్తిని ఇవ్వాలని ఆ దేవుడిని […]
Student suicide : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని కుటుంబానికి తీరని శోకం మిగుల్చుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఇప్పటి వరకు 6 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని అశ్విత తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో తీవ్ర […]
TDP Leader murder : ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి గురయ్యారు. ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో వీరయ్యపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి కత్తులతో పొడిచారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరయ్య చౌదరి హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత […]