Home /Author M Rama Swamy
First Covid-19 Case in Telangana: యావత్ ప్రపంచాన్ని వైరస్తో వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో నాలుగు రోజులుగా అక్కడక్కడ కరోనా మాట వినిపిస్తున్నది. తాజాగా తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఏపీలోని విశాఖపట్నంలో కొవిడ్ కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా […]
Donald Trump warning to Apple: ఐఫోన్ల తయారీకి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘యాపిల్’ సంస్థను మరోసారి హెచ్చరించారు. యూఎస్లో విక్రయించే ఐఫోన్లను స్థానికంగా తయారు చేయాలని సూచించారు. భారత్ లేదా మరే ఇతర దేశంలో తయారు చేయొద్దని, అలా చేస్తే కనీసం 25 శాతం సుంకం ఎదుర్కోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సామాజిక వేదిక ట్రూత్ సోషల్లో పోస్టు.. అగ్రరాజ్యంలో విక్రయించే ఐఫోన్లను యునైటెడ్ స్టేట్స్లోనే తయారు చేయాలన్నారు. భారత్ […]
Update on AP DSC: ఏపీలో డీఎస్సీ, టెట్ పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే విడుదలైన డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్, డీఎస్సీ, పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ 6మంది అభ్యర్థులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. ఏవైనా సమస్యలు ఉంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ […]
Gautam Gambhir reacts on Rohit and Virat Kohli’s Retirement: టీంమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ లేకుండా భారత్ జట్టు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్లపై తొలిసారిగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. కొత్తతరం వస్తుందనే నమ్మకం ఉంది.. టెస్టుల్లో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టమైన […]
Muhammad Yunus Considering Resignation: పొరుగు దేశం బంగ్లాలో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. బంగ్లాలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్ల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ నహిద్ ఇస్లామ్ను ఊటంకిస్తూ బీబీసీ బంగ్లాదేశ్ రిపోర్ట్ చేసింది. ఉదయం నుంచి వార్తాలు.. యూనస్ రాజీనామా వార్త గురించి శుక్రవారం ఉదయం […]
Bangladesh Cancelled Rs 180 Crore Contract with India: భారత్-బంగ్లా దేశాల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియా నుంచి ఢాకా ఒక్కో అడుగు దూరం పెడుతుంది. ఈ క్రమంలోనే రూ.180.25 కోట్ల విలువైన రక్షణ కాంట్రాక్టును ఆ దేశం రద్దుచేసుకున్నది. సముద్రంలో వాడే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణానికి ఉద్దేశించిన కాంట్రాక్టు నుంచి వైదొలిగింది. నౌకను రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గార్డెన్ […]
CM Revanth Reddy visit to Zaheerabad: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించారు. హుగ్గెల్లి కూడలిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాచునూరులో కేంద్రీయ విద్యాలయం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పస్తాపూర్ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో రూ.494.67 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అక్కడ మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు సభలో సీఎం రేవంత్ […]
Preity Zinta has Moved to Court on PKBS Team: పంజాబ్ కింగ్స్ జట్టులో వివాదం చెలరేగింది. జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోర్టుకెక్కింది. జట్టు సహ డైరెక్టర్లు మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై చండీగఢ్ కోర్టులో కేసు వేసింది. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారంటూ పిటిషన్ వేసింది. ఈ ముగ్గురు కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎల్లోని పంజాబ్ జట్టు ఈ కంపెనీదే. ఏప్రిల్ […]
Needle Free Blood tests with AI at Nilofar Hospital: అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులు రక్త చేస్తుంటారు. రక్త పరీక్షలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది సూదితో రక్తం తీసే ప్రక్రియ. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వయసు వారు భయపడుతుంటారు. కానీ, ఇప్పుడు భయాన్ని పూర్తిగా తొలగించే దిశగా ఆరోగ్యరంగం ముందడుగు వేసింది. హైదరాబాద్లోని ప్రసిద్ధ ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్ దవాఖానలో దేశంలోనే తొలిసారిగా సూదిరహిత రక్త పరీక్షలు చేసే సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇది […]
Minister Komatireddy hot Comments on KCR Family: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించాయి. అది ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని రెండు పార్టీలు తేల్చేశాయి. ఈలోపు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ కలకలం రేపింది. కవిత లేఖ ఉత్తదే.. లేఖపై కవిత లేఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ […]