Home /Author M Rama Swamy
1 Maoist Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లోని వరుసగా ఎదురుకాల్పులు కొనసాగుతోన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోలు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా బలగాల మీదకు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతోన్నాయి. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. […]
Kumaraswamy announced that 2,000 electric buses will be allocated to Hyderabad: కేంద్రమంత్రి కుమారస్వామి హైదరాబాద్కు గుడ్న్యూస్ చెప్పాడు. హైదరాబాద్ నగరానికి 2వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రాలకు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై కేంద్రమంత్రి గురువార ఒక ప్రకటన చేశారు. ఈ-డ్రైవ్ పథకం కింద బస్సులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పీఎం ఈ-డ్రైవ్ కింద 11వేల ఈ-బస్సులు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సుమారు 11వేల ఈ-బస్సులను ఐదు నగరాలకు కేటాయిస్తామన్నారు. బెంగళూరుకు […]
Rahul Gandhi visits Delhi University: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖీలో మాట్లాడారు. యూనివర్సిటీ నార్త్ క్యాంపస్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులతో విద్యాపరమైన సమస్యలపై రాహుల్ చర్చించారు. విద్యార్థులు అన్నింటా ప్రాతినిధ్యం, సమానత్వం, విద్యాపరమైన న్యాయం వంటి పలు అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ డీయూఎస్యూ అధ్యక్షుడి కార్యాలయంలో సమావేశం జరిగింది. సమావేశానికి విద్యార్థులు హాజరై తమ సమస్యలను […]
CBI charges former Jammu and Kashmir Governor: జమ్మూకశ్మీర్లో ఓ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. కేసుకు సంబంధించి గతంలో ఆయన ఇండ్లల్లో సీబీఐ సోదాలు జరిపింది. తాజాగా ఆయనతోపాటు మరో ఐదుగురి పేర్లను ఛార్జిషీటులో పేర్కొంది. రూ.2,200 వేల కోట్ల అవినీతి.. కిష్త్వార్లో రూ.2,200 వేల కోట్ల విలువైన కిరు […]
High Court Notice to Jhansi Reddy: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి అత్త ఝాన్సీరెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డితోపాటు ఆమె భర్త రాజేందర్రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీరెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరులో 75 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీరెడ్డికి పాస్బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, […]
Waqf Act cannot be suspended- Central Govt. said to Supreme Court: వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు కాగా, పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం గురువారం మరోసారి విచారించింది. పిటిషన్లతోపాటు కేంద్రం వాదనలు విన్న సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, అభిషేక్ మను సింఘ్వీల వాదనలు వినిపించారు. సీజేఐ బీఆర్ […]
UAE, Japan in support of India: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్, భారత్ మీదకు ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లేందుకు అఖిలపక్ష బృందాలను కేంద్ర ప్రభుత్వం విదేశాలకు పంపించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), జపాన్కు బృందాలు వెళ్లాయి. పాకిస్థాన్ దుశ్చర్యలు, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై ఆయా దేశాల నాయకులకు వివరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్కు పూర్తి మద్దతు లభిస్తున్నట్లు అక్కడ ఉన్న […]
AP Government 500 ఓcres allocated to Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఏవియేషన్ హబ్ నిర్మాణంలో భాగంగా సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఐఏఎల్ సంస్థకు 500 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. మాస్టర్ప్లాన్ ప్రకారం ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 1,733 ఎకరాలు, జాతీయ రహదారి నుంచి ఎయిర్ పోర్టు అనుసంధానానికి 92 ఎకరాల మేర […]
DK Shivakumar visits Home Minister G. Parameshwara’s house: కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు జరిగిన సంగతి విధితమే. పరిణామాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రన్యారావు, మంత్రి పరమేశ్వర సంస్థ మధ్య ఆర్థిక లావాదేవీలపై డీకే మాట్లాడారు. నటి రన్యారావుకి మంత్రి పెళ్లి కానుక ఇచ్చారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. […]
Minister Nadendla Manohar’s key Statement on Ration Card: రేషన్కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 95 శాతం ఈకేవైసీ.. ఏపీలో ఈ నెల 7వ తేదీ నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని, రెండేళ్ల నుంచి వీటిని […]