Home /Author Guruvendhar Reddy
Miss World 2025 crowned Winner Thailand Miss Opal Suchata: 72వ మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్లాండ్కు చెందిన సుందరీ ఓవల్ సుచాత చువాంగ్శ్రీ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమెకు రూ.8.2కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. ఈ పోటీల్లో టాప్ 4 విషయానికొస్తే.. మార్టినక్, ఇథియోపియా, పోలెండ్, థాయ్లాండ్ దేశాల అందగత్తెలు నిలిచారు. ఇందులో ఓవల్ సుచాత చువాంగ్శ్రీ మాత్రం అడిగిన ప్రశ్నలకు అత్యుత్తమ సమాధానం చెప్పి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. మిస్ […]
Punjab Kings vs Mumbai Indians Today Qualifier 2 Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఇందులో గెలిచే జట్టు ఫైనల్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. కాగా, ముంబై ఇండియన్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ అనుభవం కలిసి వచ్చే అవకాశం ఉంది. […]
Heavy Rains in North Eastern States: ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. వర్షాల కారణంగా 12 వేలమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మిజోరం, అస్సాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ప్రదేశ్లో అత్యధిక వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడంతో పాటు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బంగాళఖాతంలో రుతుపవనాలు మరింత బలపడడంతో భారీ వర్షాలు పడుతున్నాయని అధికారుల […]
CM Chandrababu Speech in Ambedkar Konaseema district: రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మందికి ప్రతీ నెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో పర్యటించారు. ఇందులో భాగంగా కాట్రేనికోన మండలంలోని చెయ్యేరులో లబ్ధిదారులకు నేరుగా వెళ్లి పింఛన్లు అందజేశారు. రేపు ఆదివారం కావడంతో ఒక్క రోజు ముందే పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 90 […]
Amaravati Quantum Valley Park Establishment ap orders issued: ఏపీలోని అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎంఓయూను ర్యాటిపై చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ క్వాంటం నిర్మాణానికి సంబంధించి మొత్తం 3 సంస్థలతో రాష్ట్ర సర్కార్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాన్ని టీసీఎస్, ఎల్ అండ్ టీ, […]
Five Members Attack Corona Virus Cases In Eluru Collectorate: ఏపీలోని ఏలూరులో కరోనా కేసులు పెరగడంతో కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్లోని ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సిబ్బందికి హోమ్ ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, కలెక్టరేట్లో ఐదుగురికి రావడంతో కార్యాలయంలో ఉన్న సిబ్బంది అందరికీ పరీక్షలు చేసేందుకు వైద్య బృందం సిద్ధమైంది. ఇదిలా ఉండగా, దేశంలో మళ్లీ కరోనా గుబులు […]
BRS Ex Minister Srinivas Goud and Errabelli Dayakar rao key statements about brs and bjp partys: బీఆర్ఎస్ విలీనం వివాదంపై శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానంపై శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ విలీనం కోసం ఒత్తిడి తెచ్చిన మాట నిజమేనని, కవిత అరెస్ట్ కాకూడదంటే బీఆర్ఎస్ను విలీనం చేయమన్నారని చెప్పారు. ప్రాణమైనా ఇస్తా కానీ.. విలీనం మాత్రం చేయనని కేసీఆర్ చెప్పారన్నారు. రానున్న ఎన్నికల్లోనూ […]
BJP MP Bandi Sanjay Sensational Comments on BRS leader Kavitha: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత డ్రామా వెనక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో చార్ పత్తా ఆట నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల గురించి చర్చ జరగకుండా చిట్ చాట్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. కల్వకుంట్ల సినిమా ప్రొడక్షన్కు కాంగ్రెస్ డైరెక్షన్ చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజీపీకి […]
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్ ఇవాళ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. కాగా, ఈ పోటీలు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మే 10వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక, ఈ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా 110 దేశాల భామలు పోటీ పడుతుండగా.. 150కు పైగా దేశాల్లో లైవ్ టెలికాస్ట్ కానుంది. ఇందులో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉండడం విశేషం. […]
AP Mega DSC Exams Schedule Released: డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మెగా డీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 […]