Home /Author Guruvendhar Reddy
Hydralakes Free Mobile App Introduced in Hyderabad: హైదరాబాద్ నగరంలో లేక్ బఫర్ జోన్ పరిధిలో ఇళ్ల నిర్మాణాలపై శాశ్వత చర్యలు చేపడుతోంది. అయితే, ఇటీవల చాలా కుటుంబాలు బఫర్ జోన్ల పరిధిలో ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎంతోమంది కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇంటి నిర్మాణానికి ఖర్చు పెట్టగా.. చివరికి ఆ ఇంటి నిర్మాణాలు లేక్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ చెప్పడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘హైడ్రాలేక్స్’ పేరిట […]
Rajat Patidar as a New Captain for Royal Challengers Bangalore in IPL 2025: ఆర్సీబీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025కు సంబంధించి యువ బ్యాటర్ రజత్ పాటిదార్కు ఆర్సీబీ జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే, ఆర్సీబీ జట్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. మొదటి నుంచి […]
Supreme Court Grants anticipatory bail to Mohanbabu: తెలుగు ప్రముఖ నటుడు మోహన్బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్లోని జల్పల్లిలో ఉన్న తన ఇంటి విషయంలో కుటుంబంతో జరిగిన విభేదాల్లో మీడియా అక్కడికి వెళ్లింది. ఈ మేరకు డిసెంబర్ 10వ తేదీన మోహన్ బాబు మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న తరుణంలో ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ చేతిలో నుంచి మైక్ లాక్కున్నాడు. […]
Airtel severe interruption in mobile, broadband services: దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ నెట్ వర్క్ సేవల్లో గురువారం ఉదయం 11 గంటల సమయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెట్ వర్క్ విషయంలో పలు సాంకేతిక కారణాలతో మొబైల్, బ్రాడ్ బ్యాండ్ వంటి సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చాలా సేపు ఫోన్స్ కలవక వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. అయితే దేశవ్యాప్తంగా చాలామంది ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TDP MLA Chintamaneni Comments on YSRCP Leaders: రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏలూరు జిల్లా వట్లూరులో రాత్రి టీడీపీ వైసీపీ శ్రేణుల్లో మధ్య గొడవ చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. పెళ్లికి హాజరై తిరిగివస్తున్న సమయంలో టీడీపీ, వైసీపీ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత చింతమనేని నివాసానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. వివాహ వేడుక తర్వాత […]
Talasani Srinivas Yadav Meeting with GHMC Corporators: జీహెచ్ఎంసీ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డిపై అవిశ్వాస తీర్మానం దాఖలు కావొచ్చనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. పాలక మండలి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మేయర్, […]
Former MLA Vallabhaneni Vamsi arrested in Hyderabad: గన్నవరం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయనను విజయవాడ పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వంశీని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. కిడ్నాప్తో పాటు పలువురిపై దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్లు 140(1). 308, 351(3), […]
Telangana Secretariat Slab Collapse: తెలంగాణ సచివాయలంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తులోని డోమ్ కింద ఉన్న బీమ్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. దీంతో సచివాలయం కింద ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనం ధ్వంసం అయింది. సచివాలయంలో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్ష నిర్వహించిన అనంతరం పెచ్చులూడిన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. సచివాలయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. […]
Mala Mahanadu calls for Telangana bandh on Feb 14th: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా రేపు బంద్ కొనసాగనుంది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఫిబ్రవరి 14వ తేదీన తెలంగాణలో బంద్కు పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మాల కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్రంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ […]
India Won by 142 Runs against England in 3rd ODI: ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్లో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. శుభ్మన్ గిల్(102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లు; 112) సెంచరీతో […]