Home /Author Guruvendhar Reddy
RBI imposes restrictions on Mumbai-based New India Co-op Bank: ఆర్బీఐ మరో బ్యాంకుపై ఆంక్షలు విధించింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంకు వద్దకు ఖాతాదారులు తరలివచ్చారు. ఈ మేరకు బ్యాంకు ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. సేవింగ్స్ నగదును విత్ డ్రా చేసుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే అధికారులు […]
Pulwama Terror Attack modi emotional tweet: భారతదేశ చరిత్రలో ఫిబ్రవరి 14 అనేది ఒక చీకటి రోజు. ఇదే తేదీన సరిగ్గా ఆరేళ్ల క్రితం భారత భద్రతా బలగాలపై పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు భారత సైనికులపై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనPulwama Terror Attackలో ఉగ్రవాది ఆదిల్ ఆహ్మద్ దార్తో పాటు 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. పక్కా […]
Young Man Attack with Acid on Young Girl in Annamayya District: ప్రేమికుల దినోత్సవం రోజే దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ ప్యారంపల్లెలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లికి చెందిన ఓ యువతి(23)కి శ్రీకాంత్తో వివాహం కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మచెరువు మిట్లకు చెందిన గణేశ్ తనను ప్రేమించాలని ఆమె వెంటపడుతున్నాడు. ఆ […]
JioCinema and Disney Hotstar have finally merged into JioHotstar: ఓటీటీ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. అందరూ ఊహించిన విధంగానే ప్రముఖ ఓటీటీ వేదికలు జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ ఒక్కటయ్యాయి. ఈ రెండు యాప్ల విలీనం పూర్తికావడంతో దీనికి జియోహాట్స్టార్గా నామకరణం చేశారు. ఈ దిగ్గజ కంపెనీలు విలీనం కావడంతో దాదాపుగా 500కుపైగా మిలియన్ల యూజర్లు దీని పరిధిలోకి రానున్నారు. ఈ రెండు యాప్స్ ఒకే గూటికి చేరడంతో జియో డిస్నీప్లస్ హాట్ […]
PM Modi Meet Trump, approves extradition mumbai terror attack accused Tahawwur to India: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇరువురు భేటీ అయ్యారు. ఈ మీటింగ్లో భాగంగా ఇరువురు చర్చలు జరిపారు. అంతకుముందు ప్రధాని మోదీ పలువురితో భేటీలు నిర్వహించారు. ఈ మేరకు ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు […]
Pawan Kalyan visits TamilNadu temples: దక్షిణ భారత తీర్థయాత్రలో ఉన్న జనసేనాని గురువారం తమిళనాడులోని స్వామిమలై, కుంభకోణం, తిరుచెందూరు క్షేత్రాలను దర్శించుకున్నారు. కుమారుడు అకీరా నందన్తో కలిసి గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న పవన్ అక్కడ పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయా ఆలయాల అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ఆలయ మర్యాదలతో దర్శనాలు కల్పించారు. రెండవరోజున.. గురువారం ఉదయం స్వామిమలై క్షేత్రంలోని స్వామినాథుడిని పవన్ దర్శించుకున్నారు. ఆలయానికి ప్రదక్షిణ చేసి ధ్వజస్థంభానికి మొక్కిన పిదప […]
Notices To BRS MLC Pochampally Srinivas: కారు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్హౌస్లో కోడి పందేలు, క్యాసినో కేసు వ్యవహారంలో పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి గురువారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. కీలక నిందితులు వీరే.. ఈ కేసులో పోచంపల్లిపై సెక్షన్ 3 అండ్ 4 గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయగా, సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద మరో […]
President’s Rule Imposed in Manipur: మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఇటీవల తన పదవీకి రాజీనామా చేసిన విషయం విధితమే. కాగా, 2023 మే నెలలో రాష్ట్రంలోని కుకీలు, మైతీల మధ్య హింస చెలరేగటంతో, అదింకా కొనసాగటంతో గత రెండేళ్లుగా బీరేన్ సింగ్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ ఘర్షణల్లో వందల మంది […]
February 14 Horoscope in Telugu : మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – రాజకీయ రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కీర్తి ప్రతిష్టల కోసం ఎక్కువగా పాకులాడుతారు. వృషభం – పెద్దలను సంప్రదించి స్థిరాస్తికి సంబందించిన వివాదాలను సర్దుబాటు చేసుకోవడానికి మీ వంతు కృషిని […]
Finance Minister Nirmala Sitharaman tables New Income Tax Bill in Lok Sabha: కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఇందులో భాగంగానే లోక్సభ ముందుకు ఐటీ కొత్త బిల్లు వచ్చింది. ఈ మేరకు ఐటీ బిల్లును కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కేంద్రం ఐటీ బిల్లు సెలక్ట్ కమిటీకి పంపింది. దీంతో విపక్షాలు సభ నుంచి వాకట్ చేశాయి. అనంతరం స్పీకర్ సభను వచ్చే నెల […]