Home /Author Mallikanti Veerabhadram
Six Detonators Found In Hanumakonda Court: దేశంలో ప్రతిరోజు ఏదో ఒకచోట బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఆగంతకులు నిత్యం ఇలాంటి బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాలు, రైళ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, పబ్లిక్ ప్లేసులు ఇలా అన్నిచోట్ల బాంబు బెదిరింపు హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హన్మకొండలో జరిగింది. హన్మకొండ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణంలో […]
The Raja Saab Teaser Leaked: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ మూవీపై అటు మూవీ టీమ్, ఇటు ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే తొలిసారిగా హారర్ రొమాంటిక్ కామెడీ మూవీని చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ డిసెంబర్ 5న […]
Brahmos Aerospace Expansion: రక్షణ రంగానికి చెందిన కీలక ప్రాజెక్ట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణుల ప్రాధాన్యత ఏంటో తెలిసిన తరుణంలో మిస్సైళ్ల ఉత్పత్తిని పెద్దఎత్తున పెంచాలని కేంద్రం భావిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా బాలానగర్ లో ఇప్పటికే మిస్సైల్ తయారీ కేంద్రం ఏర్పాటైంది. దీన్ని విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. […]
Minister Narayana On Yogandhra: రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ముస్తాబైంది. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రజలకు రవాణా, పార్కింగ్, వసతుల సౌకర్యంపై మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. దాదాపు 5 లక్షల మందితో రేపు విశాఖలో యోగాభ్యాసం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాల వారు ఇవాళే విశాఖకు చేరుకుంటున్నారు. వారికి వసతులు […]
Crucial War Between Iran and Israel: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. గత వారం రోజులుగా పరస్పరం దాడులు జరుగుతుండగా.. ఇవాళ ఎనిమిదో రోజు కూజా ఇరుదేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ క్లస్టర్ బాంబులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ లోని ఆస్పత్రులు, స్టాక్ ఎక్స్చేంజ్ భవనంపై దాడులు చేసింది. దీంతో రాజధాని టెల్ అవీవ్ శివార్లలో భారీగా నష్టం ఏర్పడింది. దాడుల్లో […]
Air India Cancelled Some Flights: దేశవ్యాప్తంగా ఎయిరిండియా విమానాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. వారం క్రితం అహ్మదాబాద్ విమాన ప్రమాదం మరువక ముందే ఇలాంటి సమస్యలు బయటపడటంతో ఎయిర్ ఇండియా సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. దీంతో ఎయిర్ ఇండియా విమానాల్లో రక్షణ తనిఖీలు చేపడుతోంది. రెండు రోజుల క్రితం డీజీసీఏ ఎయిర్ ఇండియా విమానాలను తనిఖీ చేసింది. అందులో కొన్ని విమానాల్లో లోపాలు ఉన్నాయని నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే […]
PM Modi Says Birthday Wishes To President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, నేతలు, అధికారులు రాష్ట్రపతికి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్ట్ చేశారు. “వారి జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుంటాయి. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల […]
Two Maoists Killed In Encounter: ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలోని చోటేబేటియా పోలీస్ట్ సేషన్ పరిధిలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మావోలు మృతిచెందారు. ఇందులో ఒక మహిళా మావోయిస్టు ఉన్నారు. కాగా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నారన్న సమాచారంతో డీఆర్జీ, బీఎస్ఎఫ్ పోలీసులు కాంకేర్ జిల్లాలోని అడువుల్లో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో అమతోలా- కల్పార్ గ్రామాల సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో […]
Nine peoples killed in accident: వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పురులియా జిల్లాలో నేషనల్ హైవే 18 మీద బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీని బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతులు పురులియా జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామ్షోల్ ప్రాంతంలో ఘటన జరిగింది. అదాబనా గ్రామం నుంచి జార్ఖండ్ లోని తిలాయితాండ్ […]
Telangana Maoists Party Calls Bandh: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ వంటి మావోయిస్టు నేతలు చనిపోయారు. దీంతో తెలంగాణ మావోయిస్టు పార్టీ ఇవాళ తెలుగు రాష్ట్రాల బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రా- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో కేంద్ర బలగాలు భారీ […]