Home / Uttar Pradesh
పాము కాటేస్తే సాధారణంగా ఏ మనిషి ఐనా చనిపోతాడు కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్ అయ్యింది. మద్యం తాగి వున్న మనిషిని కాటేసి పామే చనిపోయింది.
కర్వా చౌత్.. ఈ పండుగను ఉత్తర, ఈశాన్య భారతంలోని రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. తమ భర్త ఆరోగ్యంగా ఉండాలని మహిళలు ఈ రోజు ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాంటి పండుగ రోజున ప్రేయసితో భర్తతో షాపింగ్ వెళ్లి భార్యకు అడ్డంగా బుక్కయ్యాడు. దానితో ఆమె అక్కడే తనను చితకబాదింది. ఇందుకు సంబంధించిన ఇప్పుడు ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
తీవ్ర గాయాలపాలైన ఆ భార్య ప్రస్తుతం హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్లోని హార్దాయ్ జిల్లాలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ సోమవారం మరణించారు. కాగా నేడు ఆయన అంత్యక్రియలు జరుగునున్నాయి ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర భారతాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 9 మంది మృతిచెందారు.
తన దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో సమాజ్వాదీ పార్టీ వ్యవస్దాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేశారు.
వంద రైళ్లు...వంద మార్గాల్లో..ఇది వందే భారత్ రైళ్లను పట్టాలపైకి పరిగెత్తించడమే కేంద్రం ప్రభుత్వ ఆలోచన. దీంతో ఇప్పటి వరకు మూడు రైళ్లను ఆచరణలోకి తీసుకొచ్చింది. గడిచిన వారం రోజులుగా వందే భారత్ రైళ్లకు కష్టాలు మొదలయ్యాయి
భాగ్యనగరంలో భారీ సెల్ ఫోన్ల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పొడే ముఠా పనిగా తేల్చారు. నిందితులను పట్టుకొనే క్రమంలో పోలీసులపై కాల్పులకు కూడా నిందుతులు పాల్పొడ్డారు. చివరకు హైదరాబాదు పోలీసులకు చిక్కారు
దుర్గామాత పూజలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్లోని భదోహిలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లో ఆవుల ఆక్రమరవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశించింది.