Home / Uttar Pradesh
4km Perimeter Fence will be built around Ayodhya Ram Temple: యూపీలోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా నాలుగు కిలోమీటర్ల ప్రహరీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు ఆలయ కమిటీ. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్ర వెల్లడించారు. ప్రహరీని ఇంజినీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుందని పేర్కొన్నారు. ప్రహరీ ఎత్తు, మందం, డిజైన్ విషయాలను ఫైనల్ చేశామని, మట్టి పరీక్షలు నిర్వహించిన తర్వాత పనులు […]
Murder in Uttar Pradesh : ల్యాండ్కు సంబంధించిన డబ్బు వివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. సదరు మహిళకు మద్య తాగించి తర్వాత గొంతుకోసి మృతదేహాన్ని యుమునా నదిలో పడేశారు. ఈ ఘటన యూపీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో అంజలి (28) జీవనం కొనసాగిస్తోంది. తన భర్త మృతిచెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్ద ఉంటోంది. కాగా, అంజలి రియల్ ఎస్టేట్ వ్యాపారి శివేంద్ర […]
Telangana pilgrims die in uttar pradesh road accident: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని ప్రయాగ్రాజ్ వద్ద జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వారణాసి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. ఇంకా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి, ఆయన భార్య విలాసిని, కార్ డ్రైవర్ మల్లారెడ్డి మృతి చెందారు. వీరంతా కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం […]
Road Accident In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై బస్సు, బొలేరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మృతి చెందారు. మృతులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు వెళ్తుండగా జరిగిందని తెలుస్తోంది. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఛత్తీస్గఢ్లోని కోర్బాకు చెందిన కొంతమంది బొలెరోలో బయలుదేరారు. అయితే మీర్జాపుర్- ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న బొలేరో.. బస్సును […]
PM Narendra Modi to visit Maha Kumbh Mela in Prayagraj: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5న బుధవారం ప్రధాని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్ను ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి చెప్పినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకు ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు.. నేడు ఉదయం 10 గంటలకు ప్రధాని […]
Maha Kumbh mela 5 Major Changes Implemented After Deadly Stampede: మహా కుంభమేళాపై యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు మహా కుంభమేళాలో ఐదు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమైన ఘాట్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు […]
Maha Kumbh Mela in Prayagraj, Uttar Pradesh humanity’s largest gathering: ప్రపంచంలోని హిందువులంతా ఎంతో పవిత్రమైనదిగా భావించే మహాకుంభమేళా రెండు రోజుల నాడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు తొలిరోజే భారీగా భక్తులు మొదలైంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు తొలిరోజే భారీగా భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు చేశారు. జనవరి 13న ప్రారంభం కాగా, ఫిబ్రవరి 26 వరకూ జరిగే ప్రపంచపు అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక.. సంక్రాంతి నుంచి మహాశివరాత్రి […]
Sambhal Shahi Jama Masjid Survey: ఉత్తరప్రదేశ్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సంభాల్లోని షాహీ జామా మసీదును హరిహర్ ఆలయంగా పేర్కొనగా.. కోర్టు సర్వే కోసం ఆదేశాలు జారీ చేసింది. అయితే మొఘల్ చక్రవర్తి బాబర్.. 1529లో ఈ ఆలయాన్ని పాక్షికంగా కూల్చివేశారని న్యాయవాది విష్ణు శంకర్ జైన్ పేర్కొన్నారు. అనంతరం మసీదు సర్వే కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఓ ప్రత్యేక బృందం షాహీ జామా మసీదు సర్వే కోసం వెళ్లింది. అయితే […]
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోపిడుగుపాటు కారణంగా 11 మంది మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతాప్గఢ్లోని పోలీసు మరియు జిల్లా పరిపాలన సంయుక్త బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి .
:ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం యొక్క మొదటి విడత పొందిన తర్వాత దాదాపు 11 మంది వివాహిత మహిళలు తమ ప్రేమికులతో పారిపోయారు.