Home / Uttar Pradesh
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవే పై నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును వెనుక నుంచి వచ్చిన అంబులెన్స్ ఢీకొనడంతో ఐదుగురు చనిపోయారు. హర్యానా నుంచి బీహార్ కు అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. కాగా ఘటనలో అంబులెన్స్ లోని ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. […]
Ramdarbar Ceremony: అయోధ్య రామాలయంలో ఇవాళ రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ వేడుకను వైభవంగా నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. అయోధ్య రామాలయం మొదటి అంతస్థులో రామదర్బార్ ప్రాణప్రతిష్ఠ అనంతరం.. భక్తులకు రామ్ లల్లా దర్శనాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయని చెప్పారు. తర్వాత మధ్యాహ్నం 1.25 గంటల నుంచి 1.40 గంటల […]
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు గుంతలో పడి ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని హర్దోయ్ లో ఎర్టిగా కారు అదుపుతప్పి గుంతలో పడటంతో ప్రమాదం జరిగింది. బాధితులు కుసుమ గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లి తిరిగి పాటియానిమ్ గ్రామానికి తిరిగి వస్తుండగా దుర్ఘటన జరిగింది. కాగా ఆలంనగర్ రోడ్డులో ఓ మూల మలుపు వద్ద కారు అదుపుతప్పి అతివేగంగా వెళ్లి బోల్తా […]
Ex Army Man Killed: మాజీ ఆర్మీ అధికారి హత్యచేయబడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బాలియా జిల్లాలో జరిగింది. దేవేంద్ర కుమార్ ఆర్మీలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతని భార్య మాయా ధేవి ఆమెతో అక్రమ సంబంధం కలిగిన అనిల్ కుమార్ యాదద్ తో కలిసి దేవేంద్ర కుమార్ ను హతమార్చారు. అతన్ని ఆరు ముక్కులుగా వేరుచేసి ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలోని నది ఒడ్డున వేర్వేరు ప్రదేశాలలో […]
Bellamkonda Srinivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం సినీ హీరో శ్రీనివాస్.. ట్రాఫిక్ లో హల్ చల్ చేశాడు. రాంగ్ రూట్ లో కారు డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు. అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకుని రాంగ్ రూట్ లో రావడంపై ప్రశ్నించారు. దీంతో హీరో శ్రీనివాస్ […]
Uttar Pradesh: యూపీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజధాని లక్నో కిసాన్ పాత్ లో బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో ఇవాళ ఉదయం మంటలు చెలరేగాయి. ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు సమాచారం. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే […]
Brahmos Missile Production Unit Started by Rajnath Singh: బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ను ప్రారంభించారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈ రోజు మధ్యాహ్నం వర్చువల్ గా ప్రారంభించిన ఆయన… ప్రస్తుత పరిస్థితుల్లో రాలేకపోయినట్లు చెప్పారు. ఇదే రోజున పోక్రాన్ అణు పరీక్షలు చేసినట్లు గుర్తుచేశారు. ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో ఇవాళ బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభమైంది. 80 ఎకరాల్లో బ్రహ్మోస్ ఏరో స్పేస్ యూనిట్ ఏర్పాటు చేశారు. 300 […]
Uttar pradesh: ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్య. రామజన్మభూమి ఎంతో ప్రఖ్యాతి పొందింది. అంతటి ప్రాముఖ్యత ఉన్న నగర విశిష్టతను కాపాడేందుకు అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర పరిధిలో మద్యం, మాంసం, అసభ్యకరమైన ప్రకటనలపై నిషేధం విధించింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. కొత్తగా ప్రవేశపెట్టిన నిషేధాజ్ఞలు అయోధ్య మందిరానికి 14 కిలోమీటర్ల దూరం వరకు అమలులో ఉంటాయి. అయోధ్య, ఫైజాబాద్ ను కలిపే రామ్ పథ్ మార్గంలో […]
Uttar Pradesh : కూతురు మామగారితో కలిసి నలుగురు పిల్లల తల్లి పారిపోయింది. ఇంట్లోని బంగారం, డబ్బులు, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. 43 ఏళ్ల మమతకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భర్త చాలా కాలం ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే కూతురు మామ […]
4km Perimeter Fence will be built around Ayodhya Ram Temple: యూపీలోని అయోధ్యలో రామాలయం చుట్టూ రక్షణగా నాలుగు కిలోమీటర్ల ప్రహరీని నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణం 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు ఆలయ కమిటీ. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్ర వెల్లడించారు. ప్రహరీని ఇంజినీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుందని పేర్కొన్నారు. ప్రహరీ ఎత్తు, మందం, డిజైన్ విషయాలను ఫైనల్ చేశామని, మట్టి పరీక్షలు నిర్వహించిన తర్వాత పనులు […]