Home / Uttar Pradesh
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ని ప్రారంభించారు. ఈ సమ్మిట్ను ఇండియా ఎక్స్పో సెంటర్, మార్ట్లు సంయుక్తంగా గ్రేటర్ నోయిడా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇక్కడి ఎగ్జిబిషన్ను కూడా ప్రధాని ఆసక్తికరంగా పరిశీలించారు.
బుల్ డోజర్ ప్రభుత్వంగా దేశ వ్యాప్తంగా సంచలన ప్రాంతంగా గుర్తింపు పొందిన ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకొనింది. పసిపిల్లలైన విద్యార్ధులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించారు.
పోలీసులు దొంగలను లేదా ఇతరులను కొట్టడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఉత్తరప్రదేశ్లోని జలౌన్లో మద్యం మత్తులో ఉన్న పోలీసు కానిస్టేబుల్ హోంగార్డును కొట్టిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ గిరి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఆయనను చికిత్సకోసం లక్నో తీసుకువెడుతుండగా మార్గమధ్యంలో మరణించారు.
ద్వేషపూరిత ప్రసంగాల కేసులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఆయనను ప్రాసిక్యూట్ చేయాలంటూ దాఖలైన దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. 2007లో ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ దరఖాస్తు దాఖలైంది.
మాఫియా నేత ముఖ్తార్ అన్సారీ మరియు అతని సన్నిహితుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో100 బినామీ ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ గురువారం దాడులు
ఉత్తరప్రదేశ్ ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. బాందా దగ్గర యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో పడవలో 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉండగా, ఇప్పటికి
నోయిడా పోలీసులు శ్రీకాంత్ త్యాగిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో త్యాగితో పాటు మరో ముగ్గురిని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో తనకు తాను బీజేపీ కిసాన్ మోర్చా ఎగ్జిక్యూటివ్అని ప్రకటించుకున్నాడు త్యాగి. నిన్న నోయిడాలోని సెక్టార్ 93-బీలోని గ్రాండ్ ఒమాక్సీ సొసైటీలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని అధికారులు
భారతదేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కరువు దిశగా పయనిస్తోంది. భారత వాతావరణ శాఖ డేటా ప్రకారం, దాని 75 జిల్లాల్లో(96 శాతం) జూలై 20, 2022 వరకు 'సాధారణం కంటే తక్కువ' వర్షపాతం నమోదైంది. 75 జిల్లాల్లో యాభై తొమ్మిది జిల్లాల్లో ‘అత్యంత తక్కువ’ వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలు ‘పెద్ద లోటు’ను ఎదుర్కొంటున్నాయి,
యూపీకి చెందిన 82 ఏళ్ల కలీమ్ ఉల్లా ఖాన్ ను భారతదేశపు మామిడి మనిషి అని కూడా పిలుస్తారు. అతను తన 120 ఏళ్ల చెట్టు నుండి 300 రకాల మామిడి పండ్లను అంటుకట్టుట పద్ధతులను ఉపయోగించి పెంచాడు. దశాబ్దాలుగా మండే ఎండలో కష్టపడి పనిచేసినందుకు ఇది నా బహుమతి" అని చెప్పాడు. కంటికి, ఇది కేవలం చెట్టు