Home / Terrorist Attack In Pahalgam
India Hits Pakistan Nine Terrorist Camps: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇందులో భాగంగానే అర్ధరాత్రి ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపు దాడిలో భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు […]
Terror Strike attempt chance In Jammu and srinagar jails: జమ్మూకశ్మీర్లో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. ఐదు ఐఈడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీనగర్, జమ్ములోని జైళ్ల లక్ష్యమని వార్నింగ్ ఇచ్చింది. కాగా, జమ్మూకశ్మీర్ జైళ్లలో హైప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్, శ్రీనగర్ జైళ్లలో భద్రత […]
India to Meet Today India-Pakistan Tensions: యూఎన్ఎస్సీ అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను యూఎన్ఎస్సీ చర్చించనుంది. ఈ ఉద్రిక్తతలపై క్లోజ్డ్ కన్సల్టేషన్ను పాక్ కోరింది. భారత్ చర్యలు శాంతిభ్రదతలకు హాని కలిగిస్తున్నాయని పేర్కొంది. అయితే, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి అంశాలను యూఎన్ఎస్సీ దృష్టికి పాక్ తీసుకెళ్లనుంది. ఉగ్రవాదులకు పాక్ ఆశ్రయం కల్పిస్తున్న అంశాన్ని యూఎన్ఎస్సీ దృష్టికి భారత్ తీసుకెళ్లనుంది. […]
Pakistan Ambassador Strong Warning to India: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమయంలో రష్యాలో ఉన్న పాకిస్థాన్ రాయబారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ను రెచ్చగొట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యాలోని పాక్ అంబాసిడర్ మహ్మద్ ఖలీద్ జమాలీ ఓ ఇంటర్వ్యేలో మాట్లాడారు. పాక్లోని పలు ప్రాంతాలపై భారత్ దాడి చేయనుందన్న విషయం కొన్ని లీక్డ్ డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. భారత్ దాడి చేస్తే పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్రతి దాడి […]
Pak journalist twitter accounts banned in India: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ ఖాతాలు బంద్ చేసింది. ఈ మేరకు భారత్లో పాక్ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలు నిలిపివేసింది. కేంద్రం ఆదేశాలతో ట్విట్టర్ ఖాతాలు నిలిచిపోయాయి. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భారత్ మీడియా తరఫున పనిచేస్తున్న పాకిస్థాన్ దేశానికి చెందిన ఎక్స్ ఖాతాలు రద్దు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత […]
Terror Attack in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన మరువముందే టెర్రరిస్టులు మరో రెచ్చిపోయారు. ఈ మేరకు ఉగ్రదాడికి పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఓ సామాజిక యాక్టివిస్ట్ ఇంటిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. వివరాల ప్రకారం.. కుప్వారా ప్రాంతంలో సోషల్ యాక్టివిస్ట్గా 45 ఏళ్ల రసూల్ మాగ్రే నివసిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా ఆయన ఇంటిపై ఎవరూ లేని సమయంలో కాల్పులు జరిపారు. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో […]
India Releases Water into River Jhelum: పహల్గామ్ ఉగ్రదాడిలో 28 పర్యాటకులు చనిపోయారు. ఈ దాడి నేపథ్యంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే వీసాల రద్దు, సింధు నది నీళ్ల ఒప్పందం రద్దు చేసి పాకిస్థాన్ను దెబ్బ తీసింది. తాజాగా, పాకిస్థాన్ను మరో దెబ్బ కొట్టింది. పాకిస్థాన్ దేశానికి ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్లో జీలం నదిపై ఉన్న ప్రాజెక్టు గేట్లను ఒక్కసారిగా ఎత్తి నీటిని […]
Amit Shah orders to CMs Identify all Pakistan nationals: పహల్గామ్ ఉగ్రదాడిని యావత్తు ప్రపంచం ఖండిస్తోంది. ఈ ఉగ్రదాడిలో 28మంది చనిపోయారు. ఇప్పటికే ఈ విషయంపై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పాకిస్థానీయుల వీసా రద్దు తదితర అంశాలపై నిర్ణయం తీసుకుంది. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ మేరకు రాష్ట్రాలకు […]
United Nations Fecretary General Antonio Guterres Key Statements About India – Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య వాతావరణ వేడెక్కింది. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక ప్రజలు మృతి చెందారు. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్కు గట్టిగా బదులు ఇస్తుంది. ఇప్పటికే భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిపింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే, పహల్గామ్ టూరిస్టులపై జరిపిన ఉగ్రదాడిపై యావత్తు ప్రపంచం […]
Top LeT commander ltaf lalli killed by India Army in Bandipora: జమ్మూకశ్మీర్లో వేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు బందిపొరాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ భీకర కాల్పుల్లో లష్కరే తయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని భద్రతా దళాలు మట్టుబెట్టనట్లు […]