Home / Terrorist Attack In Pahalgam
Indian Army Blast House of Terrorist Following Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది టూరిస్ట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి నేపథ్యంలో భారత ఆర్మీ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే జమ్మూకశ్మీర్లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఉగ్రదాడిలో ఉగ్రవాది ఆదిల్ షేక్ పాత్ర ఉండడంతో త్రాల్లో ఆయన ఇల్లును పేల్చివేసింది. ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఇల్లును భారత ఆర్బీ పేల్చేసింది. ప్రస్తుతం బిజ్బెహరా, త్రాల్ ప్రాంతాల్లో బలగాల […]
Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడి ఎన్నో కుటుంబాలకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 26మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులకు ఊహించని విధంగా తీవ్రవాదులు చుట్టుముట్టి కాల్పులకు పాల్పడ్డారు. దాడులకు భయపడిన పర్యాటకులు టెంటులలోకి పరుగెత్తారు. అయితే ఒక్కడు మాత్రం టూరిస్టులను రక్షించడాని ప్రయత్నించాడు. ఫైరింగ్ జరుగకుండా తీవ్రవాదుల చేతుల్లోని AK 47లను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అతడి పేరు సయ్యద్ ఆదిల్ హుస్సేన్. ఇతను తన […]
Pahalgam : సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాశ్మీర్ లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమన్నారు. విమానాశ్రయంలో మోదీని కలిసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పరిస్థితిని వివరించారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో పహల్గాం దాడిలో 26 మంది మరణించారు. మృతులకు కేంద్ర హోం మంత్రి నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ […]
దాడిని ఖండించిన సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరా తీసిన ప్రధాని మోదీ ఘటనా స్థలానికి వెళ్తున్న అమిత్ షా Pahalgam : జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇటీవలి కాలంలో సామాన్య పౌరులపై ఇంతపెద్ద దాడి జరగడం ఇదే మొదటిసారని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:30గంటలకు దాడి జరిగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 20కిపైగా మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఇందులో […]
పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు 20కిపైగా మృతులు దాడికి బాధ్యత వహిస్తున్నట్లు రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది దాడిని మెహబూబా ముఫ్తీ ఖండించారు Pahalgam : జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20కిపైగా మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 2:30గంటలకు దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరన్ పర్వత శిఖరం వద్ద కాల్పులు జరిగాయి. ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం లేదని కాలినడకన లేదా గుర్రాలపై […]