Home / Telangana
Big Twist in Malakpet Sirisha Death Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన వివాహిత శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అక్క కోసమే భార్యను భర్త వినయ్ కుమార్ హత్య చేసినట్లు తేలింది. అయితే గత కొంతకాలంగా వినయ్ సోదరి సరితకు, శిరీషకు గొడవ జరిగిందని, ఈ విషయంలో అక్కకు ఎదురు తిరుగుతోందన్న కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. చివరకు శిరీషకు మత్తుమందు ఇచ్చి వినయ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే శిరీస్ స్పృహ […]
Inter Exams Start in Telangana from Today: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు ఫస్ట్, సెకండియర్ కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో అబ్బాయిలు 4, 97,528 మంది ఉండగా.. అమ్మాయిలు 4,99,443 ఉన్నారు. ఈ మేరకు మొత్తం 1,532 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందు కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. అయితే ఈసారి పరీక్షా కేంద్రాల […]
Meenakshi Natarajan : కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత గొడవలపై ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. ఎవరైనా పార్టీపై బహిరంగంగా మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. నియోజవర్గాల్లో ఇన్చార్జిల వల్ల సమస్యలు ఏర్పడితే వారిని తొలగించేందుకు వెనుకడుగు వేయబోనని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై […]
Mamunur Airport : వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి కేంద్రం ఇప్పటికే గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం భూ సర్వే కోసం అధికారులు వెళ్లారు. విషయం తెలుసుకున్న మామునూరు విమానాశ్రయ భూ నిర్వాసిత రైతులు సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో సత్యపాల్, రెవెన్యూ అధికారులతో భూ నిర్వాసిత రైతులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి రైతులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. […]
MLC Election Results: తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఫలితాల్లో సంచలన విజయాలు నమోదయ్యాయి. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. మరో చోట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా.. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్క […]
Alleti Maheshwar Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మారారంటే.. ఇక మారేది సీఎం అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ టీమ్ నుంచి కొత్త ఇన్చార్జిని పెట్టారన్నారు. సోమవారం ఆయన చిట్చాట్లో మాట్లాడారు. సీఎం ఛేంజ్ అనే మిషన్ను మీనాక్షి నటరాజన్కు అప్పగించారని తెలిపారు. సీఎంను మార్చేందుకు ఆమె గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారని చెప్పారు. డిసెంబర్లో సీఎం మార్పు ఖాయమని జోస్యం చెప్పారు. వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే […]
Intermediate Exms : ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. తెలంగాణలో మంగళవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిసారి విధించే ‘నిమిషం ఆలస్యం నియామాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి ఎత్తివేసింది. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.45 నిమిషాలకే చేరుకోవాలని అధికారులు సూచించారు. దాదాపు 9 […]
Ex Mister Harish Rao : ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేసి, 11 కిలోమీటర్లు తవ్వినట్లు వెల్లడించారు. దీనిపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానని చెప్పారు. తప్పని నిరూపిస్తే రాజీనామాకు చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. హైదరాబాద్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. తాను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లానని ముఖ్యమంత్రి అంటున్నారని, […]
TG High Court: ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లి పరిశీలించారు. జరిగిన ఘటనపై నిపుణులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీలు రాజకీయం చేయొద్దని సూచించారు. అండగా ఉండాలని కోరారు. అయితే ఈ ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ఆరోపణలకు కేంద్ర బిందువుగా […]
Indiramma Housing Scheme Deposit the First Installment: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేసింది. తొలి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా.. దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు. అయితే ఈ పది రోజుల్లో ఎక్కువమంది లబ్దిదారులు ప్రారంభించనున్నారు. ఇంటి నిర్మాణంలో భాగంగా ఒకవేళ బేస్ మెంట్ పూర్తయిన సమక్షంలో లబ్ధిదారుల ఖాతాల్లో మార్చి 15వ తేదీలోగా రూ.లక్ష చొప్పున నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. […]