Home / Telangana News
మునుగోడు ఉప ఎన్నికల వేడి నేటితో ముగియనున్న నేపథ్యంలో పలివెల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాన్వాయిపై తెరాస కార్యకర్తలు రాళ్లదాడి చేశారు.
తెలంగాణ విద్యార్థులకు గమనిక. ఎంసెట్-2022 స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తమకు సీట్లు రాలేదని బాధపడుతున్న విద్యార్థులు, ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పొందాలనుకునే విద్యార్ధులు వెంటనే అధికారిక వెబ్సైట్లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసకోవాలని హైయర్ ఎడ్యుకేషన్ సూచించింది.
భాగ్యనగరంలో భారీ కార్పొరేట్ స్కాం వెలుగులోకి వచ్చింది. హీరా మల్టీ వెంచర్స్ యాజమాన్యం చేసిన స్కాం బట్టబయలయ్యింది. 200కోట్ల కంపెనీ షేర్స్ ను 10మంది కుటుంబ సభ్యులకు ఆ కంపెనీ యాజమాన్యం బదలాయించుకుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో నవంబర్ 1న జరగనుంది
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అజ్మీర్లోని ఖ్వాజా మొహియుద్దీన్ చిస్తీ దర్గానుసందర్శించి చాదర్ను సమర్పించారు.
దక్షిణ రాష్ట్రాల్లోని ప్రసిద్ధి నగరాల్లో ఒకటైన హైదరాబాదు నగరంలో నిషేధిత ప్లాస్టిక్ ను కట్టడి చేసేందులో ప్రభుత్వం విఫలం చెందింది. దీంతో భాగ్యనగరంలో ప్లాస్టిక్ భూతం, పర్యావరణాన్ని శరవేగంగా కబలిస్తుంది.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ కు పోలీసులు చెక్ పెట్టారు. 400కోట్లతో నలుగురు అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ను కొనుగోలు చేసేందుకు వేసిన పెద్ద ప్లాన్ ను పోలీసులు బెడిసికొట్టేలా చేశారు.
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ) కింద చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ను తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పలు రాష్ట్రాల మీదుగా సాగుతూ ఇవాళ హైదరాబాద్కు చేరుకోనుంది. రాహుల్ గాంధీ నేడు భాగ్యనగరంలో అడుపెట్టనున్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణలోకి ప్రవేశించింది.
రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పౌరసరఫరాల శాఖ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపుగా 13లక్షల గోనె సంచులు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదవ శాత్తు జరిగిన ఈ ఘటనలో గోదాములో భారీ యెత్తున మంటలు ఎగిసిబడ్డాయి.