Home / Telangana News
తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు టాలీవుడ్ దిగ్గజ నటుడు నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరణ వార్త మరువక ముందే నేడు మరో ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు (78) మృతి చెందారు.
దుబాయ్ లో పనిచేస్తున్న తెలంగాణ యువకుడికి అదృష్టం తలపు తట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
ఎవరెస్టు పర్వతారోహణ కోసం వెళ్లిన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అద్దెల రాజశేఖర్ రెడ్డి (32) మృతిచెందాడు.
తెలుగు సినిమా ఓ దిగ్గజ నటుడిని కోల్పోయింది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణ ఎన్ని పాత్రలు చేసినా కైకాల అంటే ప్రధానంగా గుర్తొచ్చేది యముడి పాత్రే.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.900 కోట్ల భారీ జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది.
తెలంగాణలోకేసీఆర్ కిట్ పేరిట బాలింతలకు ఉపయోగపడే వస్తువలను ఉచితంగా అందిస్తున్న కేసీఆర్ సర్కార్ పౌష్టికాహార లోపాలను నివారించేందుకు కేసీఆర్ పోషకాహర కిట్ ను అందించాలని నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ సీఎం అయి తొమ్మిదేళ్లయినా విద్యార్దులకు అవసరమైన టాయిలెట్లను నిర్మించలేకపోయారని ఇదేమి బంగారు తెలంగాణ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు
హనుమకొండలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తనే సుపారీ ఇచ్చి హత్య చేయించి భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ భార్య. .
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరం అయ్యాయి.
కామారెడ్డి జిల్లాలో ఒక యువకుడు గుహ లోని బండరాళ్ళ మధ్య ఇరుక్కున్న ఘటన సుఖాంతం అయ్యింది. తాజాగా రాజు క్షేమంగా బయటకు వచ్చాడు. దాదాపు 42 గంట