Home / technology news
Realme 11 Pro: కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారు. అయితే కొద్దీ రోజులు ఆగండి.. మీ అభిరుచికి తగిన మెుబైల్ మార్కెట్ లోకి త్వరలో అందుబాటులోకి రానుంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు సరికొత్త ఫిచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లకు అందించనుంది. యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేయడంతో పాటు యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ ఇప్పుడు మరో కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది.
: అమెరికన్ టెక్ దిగ్గజం సంస్థ గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గ్లోబల్ మార్కెట్ మాంద్యం మధ్య 'ఎవ్రీడే రోబోట్స్' ప్రాజెక్ట్ను మూసివేసింది.ఈ ప్రాజెక్టును గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మూసివేశారు.
ఎలోన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్ కు సీఈవో ను నియమించాడు. ఈ సీఈవో ఎవరో కాదు.. మస్క్ పెంపుడుకుక్క ఫ్లోకి షిబా ఇను. అంతకుముందు
నేటి ప్రపంచంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు గూగుల్. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయిన.. ఏం తెలుసుకోవాలన్నా .. ముందు చేసే పని గూగుల్ చేయడం
Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ని ప్రకటిస్తూ కస్టమర్లకు మంచి ఆఫర్ ఇచ్చింది.
వేరే వ్యక్తులకు డబ్బులు పంపించాల్సిన సంధర్భంలో పొరపాటున పంపించాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి డబ్బులు పంపుతూ ఉంటాం. ఇటువంటి తప్పిదాలు ముఖ్యంగా పొరపాటున వేరే నంబర్ టైపు చేయడం లేదా పొరపాటున వేరే నంబర్ సేవ చేసుకోవడం వల్ల జరుగుతాయి.
మారుతున్న కాలానుగుణంగా ఎప్పటికప్పుడు నూతన అప్డేట్ లతో యూజర్స్ కి మరింత మెరుగైన సేవలందించడానికి వాట్సాప్ సంస్థ కృషి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
మార్కెట్లో యాపిల్ పండ్లకు ఎంతటి డిమాండ్ ఉందో యాపిల్ ఫోన్లకు అంతే క్రేజ్ ఉంది. ఐఫోన్ ధర ఎంత ఉన్నా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. యాపిల్ నుంచి ఏదైనా కొత్త మొబైల్ వచ్చిందంటే చాలు ఇక యూజర్లకు పండగనే చెప్పాలి. ఇక ఈ ఫోన్ కేవలం రూ.21,450కే కొనుగోలు చేసుకోవచ్చండి. అదెలా చూసేద్దాం.
ఇప్పుడంటే లైట్ వెయిట్ ఫోన్లను అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నాం కానీ గత ముప్పై ఏళ్ల ముందు సంగతి ఆలోచించండి. అప్పుడు ఇంత సౌకర్యాలు ఎక్కడున్నాయి చెప్పండి. అయితే మనం ఇప్పుడు చేసే మెస్సేజ్ కు ప్రత్యామ్నాయంగా ఉండే ఎస్ఎంఎస్ సర్వీస్ వచ్చి నేటికి సరిగ్గా 30ఏళ్లు అంట. అప్పట్లో వొడాఫోన్ ఇంజినీర్ ఒకరు మొట్టమొదటి సారిగా ఎస్ఎంఎస్ చేశారట.