Home / PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్లో రూ.5,500 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాజస్థాన్లోని నాథ్ద్వారాలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ రాజస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు.మీరు ఎల్లప్పుడూ నాపై ప్రేమ మరియు ఆప్యాయతలతో ముంచెత్తారు. ఇది నాకు దైవిక ఆశీర్వాదంగా అనిపిస్తుందని ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
ఓటు వేసేటపుడు ‘జై బజరంగబలి’ అనండి అంటూ కర్ణాటక ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కోరారు. బజరంగ్దళ్ని నిషేధిస్తానని హామీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే బజరంగబలి ని నిషేదిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కర్ణాటకలో పద్మ అవార్డు గ్రహీతలు తులసి గౌడ, సుక్రి బొమ్ము గౌడలను కలిశారు.కర్ణాటకలోని ముద్బిద్రిలో జరిగిన ర్యాలీలో ప్రధాని బుధవారం ప్రసంగించారు. అనంతరం ఇద్దరు మహిళలతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన 'విష పాము' వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం స్పందించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం నన్ను పాముతో పోల్చి ఓట్లు వేయవద్దని అడుగుతోంది కానీ పాము అంటే శివుని మెడలోని అలంకారం.
ప్రధాని నరేంద్ర మోదీ రేడియో షో ‘మన్ కీ బాత్’ నేటితో 100 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ను ప్రారంభిస్తూ ప్రధాని మోదీ విజయదశమి మాదిరిగానే మన్ కీ బాత్ కూడా భారతీయుల మంచితనం, ఆశావాదం, సానుకూలత మరియు ప్రజల భాగస్వామ్యాన్ని జరుపుకునే సందర్భం అని అన్నారు.
కర్ణాటకలో ఎన్నికల రణరంగం తారాస్థాయికి చేరింది. ఈ తరుణంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు.. ప్రతి విమర్శలతో ఎలక్షన్ హీట్ ని మరింత పెంచుతున్నాయి. ఈ మేరకు తాజాగా కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించారు. బీదర్ జిల్లాలోని హమ్నాబాద్లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ విపక్ష కాంగ్రెస్పై మండిపడ్డారు.
దేశ ప్రజలతో మమేకం కావలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంతో పాటు.. దేశంలో పలువురు ప్రముఖుల గురించి
సరిహద్దు ప్రాంతాలు మరియు దేశవ్యాప్తంగా అవసరమున్న ప్రాంతాల్లో ఎఫ్ఎమ్ రేడియో కనెక్టివిటీని పెంచడానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం 18 రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 91 ఎఫ్ఎమ్ రేడియో ట్రాన్స్మిటర్లను ప్రారంభించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీని 'విష సర్పంగా అభివర్ణించారు. తరువాత ఖర్గే తన ప్రకటనపై వివరణ ఇచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీ కి ఎదురుదాడి చేయడానికి అవకాశం ఇచ్చినట్లయింది.