Home / PM Modi
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఉదయం తిరువనంతపురం మరియు కాసర్గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించారు.
కేరళ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఆత్మాహుతి బాంబు దాడి చేస్తామని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. జేవియర్ అనే వ్యక్తి కొచ్చి నివాసి. అతను నగరంలో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రెండు రోజుల పర్యటనకు బయలుదేరి ముప్పై ఆరు గంటల వ్యవధిలో ఏడు నగరాల్లో ఎనిమిది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 24 మరియు 25 తేదీలలో రెండు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధాని 5,300 కి.మీలకు పైగా ప్రయాణించనున్నారు.
Modi Kerala visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆత్మాహుతి దాడికి పాల్పడతామంటూ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో కేరళ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ నెల 24,25 తేదీల్లో మోదీ కేరళ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో రాష్ట్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి గత వారం ఈ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ విషయం ఆలస్యంగా […]
ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి సుమారుగా 71,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియమితులైన వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఏప్రిల్ 12) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్లో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ జైపూర్ మరియు ఢిల్లీ కంటోన్మెంట్ మధ్య నడుస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై పర్యటనలో "స్పూర్తిదాయకమైన" బిజెపి కార్యకర్తతో "ప్రత్యేక సెల్ఫీ" తీసుకున్నారు. అతని లాంటి వ్యక్తులను కలిగి ఉన్న పార్టీలో భాగమైనందుకు తన గర్వాన్ని వ్యక్తం చేశారు.ట్విట్టర్లో ఒక పోస్ట్లో, ప్రధాన మంత్రి ఎస్. మణికందన్తో తీసిన చిత్రాలను పంచుకున్నారు మరియు దానిని “ప్రత్యేక సెల్ఫీ” అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ మంత్రి హరీశ్రావు విమర్శలు చేశారు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు డుమ్మా కొట్టడంపై ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ వస్తారని ఆయన కోసం శాలువా కూడా తీసుకొచ్చినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా ఉండటంతో రైల్వేశాఖ సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.