Home / PM Modi
నూతన పార్లమెంట్ భవనాన్ని మే 28 ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని విపక్ష పార్టీలు బహిహ్కరించిన విషయం తెలిసిందే.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఈ భవనాన్ని ప్రారంభించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Niti Aayog : దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆరోగ్యం, స్కిల్ డెవలెప్మెంట్, మహిళా సాధికారత, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించారు. 2047 నాటికి భారత్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన రూట్మ్యాప్ని సిద్దం చేయనున్నారు. నీతి అయోగ్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్ట్నెంట్ గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల నేతలు, […]
New Parliament: భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. సకల హంగులతో ఈ పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు.
భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య బంధం క్రికెట్కు మించినదని, ఇది మనలను చారిత్రాత్మకంగా అనుసంధానించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత కమ్యూనిటీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం జీ 7 సమ్మిట్ లో భాగంగా జపాన్ లోని హిరోషిమాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వివిధ దేశాల అధినేతలతో మోదీ వ్యక్తిగతంగా భేటీ అయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఒడిశాలో మొదటి వందే భారత్ రైలును (పూరీ-హౌరా)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రయాణించే రెండవ వందే భారత్ రైలు కావడం విశేషం.
Central Cabinet: కేంద్ర మంత్రివర్గంలో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరి మంత్రిత్వ శాఖలను మార్చుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. గుజరాత్లోని జామ్నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయిన తన భార్య రివాబాతో కలిసి న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసాన్ని జడేజా సందర్శించాడు
రోజ్గార్ మేళా కింద, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మంగళవారం కొత్తగా చేరిన వారికి దాదాపు 71,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేసిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క ప్రతి పథకం మరియు ప్రతి విధానం యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్లోని గాంధీనగర్లో 4,400 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు 19,000 మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు ఒకరోజు పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు.