Home / patna
బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళ తన భర్తను అతని ప్రైవేట్ భాగాలపై కత్తితో పొడిచి గాయపరిచింది. తన అత్తమామలు తన భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకోవడంతో ఆగ్రహించిన మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుండి వచ్చిన ఆఫర్ ను తిరస్కరించిన్నట్లు చెప్పడమే అందుకు కారణమన్నారు. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీకి ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని తెలుసన్నారు.
రాష్ట్రీయ జనతాదళ్ మాజీ ఎమ్మెల్సీ అన్వర్ అహ్మద్ కుమారుడు అస్ఫర్ పాట్నాలో శుక్రవారం రాత్రి డీఎస్పీ అశోక్ సింగ్ కాలర్ పట్టుకుని యూనిఫాం చింపేశాడు.
బీహార్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దానాపూర్ సమీపంలో గంగానదిలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.