Home / Pahalgam Attack
Air space: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాశ్మీర్ పర్యటనకు వచ్చిన 26 మంది పర్యాటకులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమార్చారు. దాడి అనంతరం భారత్ తమ దేశంపై ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని దాయాది దేశం క్షణక్షణం భయంతో వణికిపోతోంది. పైకి ధీమాగా ఉన్నట్టు ప్రకటనలు చేస్తున్నా.. లోలోపల ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే యుద్ధానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. మరోవైపు భారత సరిహద్దులో సైనిక […]
Supreme Court : జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం పిటిషనర్ మందలించింది. పిటిషనర్ తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ వేసేముందు బాధ్యతగా వ్యవహరించాలని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. దేశంపై బాధ్యత లేదా అంటూ ప్రశ్నించింది. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలి.. ఇది […]
Pahalgam Attack Effect Another Firing Again in India and Pakistan Border: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత వినిపించింది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు చేపట్టింది. ఇప్పటికీ పాకిస్థాన్ వక్రబుద్ధి చూపుతూనే ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కుప్వారా, బరాముల్లా జిల్లాలతో పాటు అభ్నూర్ సెక్టార్లో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకకు తెగబడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. పాక్ పాల్పడిన […]
Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు. తాజాగా కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ఆదేశాల మేరకు కేసును జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారికంగా తీసుకుంది. పహల్గాంలో విచారణ ప్రారంభం.. ఉగ్రవాదుల దాడి జరిగిన మరుసటి రోజు నుంచి ఎన్ఐఏ బృందాలు పహల్గాంలో విచారణను ప్రారంభించాయి. ఘటన జరిగినప్పుడు ఉగ్రవాదులను చూసిన పర్యాటకులను పోలీస్ […]
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసరనలు వ్యక్తమవుతున్నాయి. మతంపేరిట మారణహోమం సృష్టించిన వారిని, వెనకుండి నడిపించిన పాకిస్థాన్ పై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ షాపు యజమాని అనూహ్యంగా నిరసనను వ్యక్తం చేశాడు. 56దుఖాన్ ( చెప్పన్ దుఖాన్) అనే ఫుడ్ బిజినెస్ చేస్తున్న యజమాని తన షాపు ముందు ఓ బోర్డును పెట్టాడు. అందులో పాక్ ఆర్మీ డ్రెస్ కు పంది ముఖాన్ని జతచేసి బోర్డును […]
Pahalgam: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. వరుసగా రెండో రోజు భారత పోస్టులపై కాల్పులు జరిపింది. ఈ కాల్లుల్లో ఎవరూ గాయపడలేదని భారత సైన్యం తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26మంది పౌరులు ప్రాణాలు విడిచిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ సింధూ జలాలను నిలిపివేసింది. దీంతో పాక్ దిక్కుతోచని స్థితిలో భారత్ పోస్టులపై […]
Singer Chinmayi Controversial Post Viral: జమ్మూకశ్మీర్ పహల్గామ్ దాడి ఘటనపై ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. హిందువులే టార్గెట్గా ఈ దాడి జరిగింది. దీంతో ఈ ఘటనపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది క్రూరమైన చర్య, దీనిని తిప్పుకొట్టాలని భారతీయులు కోపంతో ఊగిపోతున్నారు. ఈ ఘటనను ఉద్దేశిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వేదికగా ఈ ఘటనను ఖండిస్తూ మరణించిన వారికి నివాళులు అర్పిస్తున్నారు. చిన్మయి పోస్ట్ […]
Pakistan PM on Indus: కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ సీరియస్ గా అడుగులు వేస్తుంది. ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ కు తగినశాస్తి చేసేందుకు రెడీ అయ్యింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్థాన్ తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్ రానున్న రోజుల్లో తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. పాకిస్తాన్ ప్రధాని షెహనాజ్ షరీఫ్ భారత్ నిర్ణయాన్ని తప్నుబట్టారు. ఇది చట్ట విరుద్దమని అన్నారు. […]
India has intensified diplomatic measures against Pakistan: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ఇండియాలోకి పాకిస్థానీయులకు ప్రవేశంపై నిషేధం విధించింది. సింధూ నది జలాల ఒప్పందాన్ని కూడా కేంద్రం నిలిపివేసింది. తాజాగా ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీచేసింది. బుధవారం అర్ధరాత్రి అనంతరం పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్ను పిలిచి ఆ దేశ మిలిటరీ దౌత్యవేత్తలకు […]
RJ Kajal Shared Video on Pahalgam Attack: జమ్మూకశ్మీర్లో దుండగుల కాల్పుల ఘటనతో దేశం ఉలిక్కిపడింది. మంచు కొండలు, అందమైన కొండలు, పైన్ అడవులతో అందమైన ఈ ప్రదేశాన్ని రక్తమోడింది. ఎండాకాలంలో కాస్త సేద తీరుదామని పహల్గామ్కు వెళ్లిన పర్యాటకుల ఆనందాన్ని ఉగ్రవాదులు చెల్లాచెదురు చేశారు. దేశంలో అలజడి సృష్టించడానికి ఉగ్రవాదాలు పర్యాటకులను టార్గెట్ చేసి వారిపై కాల్పులు తెగబడ్డారు. ఈ ఘటనలో సుమారు 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కొల్పోయారు. సమ్మర్ […]