Home / Pahalgam Attack
DGCA Issued alerts to all Commercial Flights Commercial Flights:దేశంలో కమర్షియల్ ఫ్లైట్స్ కు డీజీసీఏ కీలక సూచన చేసింది. రక్షణశాఖకు చెందిన ఎయిర్ బేస్ లో విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే సమయంలో విండో షేడ్స్ ను మూసివేయాలని ఆదేశించింది. ముఖ్యంగా పాకిస్తాన్ తో సరిహద్దు ఉన్న పశ్చిమ భారత స్థావరాల వద్ద ఈ సూచన తప్పక పాటించాలని పేర్కొంది. విమానం టేకాఫ్ అయిన తర్వాత 10 వేల అడుగుల ఎత్తు వెళ్లే వరకు […]
Ukraine Drones on Moscow Airport: రష్యాలో భారత ఎంపీల బృందానికి పెను ప్రమాదం తప్పింది. పాక్ ఉగ్రదాడులు, అనంతరం జరిగిన దాడులపై ప్రపంచ దేశాలకు వివరించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. కాగా ప్రస్తుతం ఈ బృందాలు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాకు వెళ్లిన భారత బృందానికి భయానక అనుభవం ఎదురైంది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని దౌత్య బృందం రష్యా రాజధాని మాస్కోకు వెళ్లింది. అయితే వీరు […]
Pakistan Means Terrorism said by Jaishankar: పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదమని విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైనిక వ్యవస్థపై నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న జైశంకర్ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంలో పాల్గొంటుందని, ఉగ్రసంస్థలకు మద్దతిస్తుందని మండిపడ్డారు. పాక్ ఆ దేశ ఆర్మీ రెండూ ఉగ్రవాద కార్యకలపాల్లో నిమగ్నమై ఉందన్నారు. తమ గడ్డపై జరుగుతున్న ఉగ్రవాద కార్యకలపాల గురించి పాకిస్తాన్ కు తెలియదనే విషయాన్ని జైశంకర్ తీవ్రంగా […]
Encounter is Continue in Jammu and Kashmir: జమ్ముకాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపారు. దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ను మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. అనుమాతులను అదుపులోకి తీసుకున్నాయి. ఎక్కడికక్కడ తనిఖీలు […]
4 Terrorist arrested in Jammu & Kashmir: కొంతకాలంగా జమ్ముకాశ్మీర్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన తర్వాత వాతావరణం ఆందోళనకరంగా ఉంది. అయితే మళ్లీ ఇటువంటి దాడులు జరగకుండా ఆర్మీ, భద్రతా సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అనుమానం ఉన్న చోట తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతాబలగాలు పెద్ద సంఖ్యలో ముష్కరులను హతమార్చాయి. అలాగే పెద్ద […]
PM Modi: పహల్గామ్ ఉగ్రాదాడి అనంతరం దేశవ్యాప్తంగా నిరసలు మిన్నంటాయి. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ముష్కరులను కఠినంగా శిక్షించాలని అన్ని వర్గాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దాడుల్లో 100 మందికిపైగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు హతమయ్యారు. ఆపరేషన్ సిందూర్ దాడులకు ప్రతీకారంగా […]
2 Terrorist Arrested Jammu & Kashmir: పహల్గామ్ ఉగ్రాదాడి అనంతరం జమ్ముకాశ్మీర్ లో పరిస్థితి మారిపోయింది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అలాగే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. దీంతో స్థానికల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్ము కాశ్మీర్ లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను […]
UK: పహల్గాం ఉగ్రవాడికి వ్యతిరేకంగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ ను కొనియాడారు బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ ( UK MP Bob Blackman). ఉగ్రవాదులపై చేసిన దాడి అద్భుతమన్నారు. పీఓకేలోని ఉగ్రస్థావరాలను మరింత నేలమట్టం చేయాలని వారి ఉనికి ప్రపంచానికి ప్రమాదకరమన్నారు. యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మాట్లాడిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. “పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నాం. ఇందుకు ప్రతిగా భారత్ భీకరమైన ఆపరేషన్ సింధూర్ […]
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత ఆర్మీ దళాలు జరిపిన దాడులను త్రివిధ దళాల డీజీఎంఓలు వెల్లడించారు. దాడుల్లో పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని అధికారులు తెలిపారు. సుమారు 100 మంది ముష్కరులు హతమయ్యారని స్పష్టం చేశారు. కాగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నామరూపాలు లేకుండా చేశామని అన్నారు. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో […]
Rajasthan Seals Border: పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేసింది. అలాగే నేటి నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు జోధ్పూర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్ వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అన్ని సంస్థలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మరోవైపు, మే 9 వరకు జోధ్పూర్, బికనేర్, కిసన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. […]