Home / Pahalgam Attack
2 Terrorist Arrested Jammu & Kashmir: పహల్గామ్ ఉగ్రాదాడి అనంతరం జమ్ముకాశ్మీర్ లో పరిస్థితి మారిపోయింది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అలాగే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. దీంతో స్థానికల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్ము కాశ్మీర్ లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను […]
UK: పహల్గాం ఉగ్రవాడికి వ్యతిరేకంగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ ను కొనియాడారు బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్ మన్ ( UK MP Bob Blackman). ఉగ్రవాదులపై చేసిన దాడి అద్భుతమన్నారు. పీఓకేలోని ఉగ్రస్థావరాలను మరింత నేలమట్టం చేయాలని వారి ఉనికి ప్రపంచానికి ప్రమాదకరమన్నారు. యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మాట్లాడిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. “పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నాం. ఇందుకు ప్రతిగా భారత్ భీకరమైన ఆపరేషన్ సింధూర్ […]
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత ఆర్మీ దళాలు జరిపిన దాడులను త్రివిధ దళాల డీజీఎంఓలు వెల్లడించారు. దాడుల్లో పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని అధికారులు తెలిపారు. సుమారు 100 మంది ముష్కరులు హతమయ్యారని స్పష్టం చేశారు. కాగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నామరూపాలు లేకుండా చేశామని అన్నారు. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో […]
Rajasthan Seals Border: పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజస్థాన్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేసింది. అలాగే నేటి నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు జోధ్పూర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్ వాడీ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అన్ని సంస్థలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మరోవైపు, మే 9 వరకు జోధ్పూర్, బికనేర్, కిసన్ఘర్ విమానాశ్రయాలను మూసివేశారు. […]
Pakistan Stock Market Down due to Indian Army Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇన్ని రోజులుగా వ్యూహాత్మకంగా, వాణిజ్య, దౌత్య పరంగా దెబ్బకొట్టింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇవాళ అర్ధరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావారాలే లక్ష్యంగా వైమానిక దాడులు జరిపింది.దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మాద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు ముష్కరులను హతం […]
Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాలకు అసోం సర్కారు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా అసోం కేబినెట్ మంగళవారం తీర్మానం చేసింది. విషయాన్ని ఆ రాష్ట్రం సీఎం హిమాంత బిశ్వశర్మ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. మహిళలు, చిన్నారులను వదిలేసి పురుషులనే టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. […]
EX Pakistani High Commissioner sensational tweet India-Pakistan war Perhaps on 10-11 May: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు సింధు జలాలను నిలిపివేసింది. అలాగే పాకిస్థాన్ దిగుమతులను నిషేధించింది. అంతకుముందు పాకిస్థాన్ వీసాలను సైతం రద్దు చేసింది. అయితే, […]
Pahalgam: ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతును ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జైస్వాల్ వెల్లడించారు. పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గాంలో హేయమైన చర్య జరిగిందన్నారు. ఇరు దేశాల మధ్య విశేష భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి ఇద్దరు నాయకులు తమ నిబద్థతను చాటుకున్నారు. రష్యా విజయోత్సవ దినోత్సవమైన 80వ వార్షికోత్సవం […]
A Man To Have Helped Terrorists In Pahalgam Attack Jumps Into River: పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఉగ్రవాదులకు సహకరించిన 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రేను భద్రతా బలగాలే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించేందుకు అతడిని తీసుకెళ్లారు. ఈ సమయంలోనే భద్రతా బలగాల నుంచి అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లా తంగ్మార్గ్కు చెందిన ఇంతియాజ్ పారిపోయే తరుణంలో ఓ నదిలోకి దూకేశాడు. […]
Ships: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య వివాదం మరింతగా పెరుగుతోంది. జమ్ముకాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన 26 మంది పర్యాటకులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించుకున్న భారత్ తగిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే పాక్ తో వాణిజ్య, దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంటోంది. సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకుని వ్యూహాత్మకంగా […]