Home / operation sindoor 2.0
Pakistan Army Chief Asim Munir Missing: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించడంలేదు. వారం రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ పత్తాలేకుండా పోయారు. 11 పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ మిస్సైల్ దాడులు చేసింది. భారత్ దాడులు చేసే సమయానికి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు. బంకర్లో దాక్కున్నాడా? దేశం వదిలి పారిపోయాడా? టాప్ టెర్రరిస్ట్లు హతం కావడంతో టెన్షన్లో ఉన్నాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాల్పుల విరమణ అంశంలోనూ అసిం మునీర్ ఎక్కడా కనిపించలేదు. ప్రతిసారి […]
PM Modi Orders to India Army Amid India Pakistan War: ఓపిక నశించింది. దశాబ్దాలపాటు సాగుతోన్న పాక్ ఉగ్ర చేష్టలకు సమాధానమివ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. దేశం విడిపోయినప్పటినుంచి అక్కసుతో రగులుతోన్న పాక్ కు గట్టిసమాదానమే లభించనుంది. అందులో భాగమే ప్రధాని మోదీ తాజా నిర్ణయం. పాక్ వైపు నుంచి ఒక్క తూటా పేలినా ఫిరంగులతో సమాధానమివ్వాలని భారత ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ‘వాహా సే గోలి చలేగి, తో యహన్ సే గోలా […]
Baloch Army Support India: భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో.. బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధంలో భారత్ కు చేదోడుగా నిలుస్తామని ప్రకటించింది. భారత్ ఆర్మీగా పనిచేసి.. పాకిస్తాన్ ఆర్మీని మట్టుపెడతామని ప్రకటించింది. పాక్ ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కోరింది. పాకిస్తాన్ పై దాడి కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. పశ్చిమ సరిహద్దు నుండి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పాక్పై భారత్ […]
Operation Sindoor 2.0 Will continues.. said By Indian Airforce: పాకిస్థాన్ దుశ్చర్యకు భారత్ సీరియస్ అయింది. ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగిస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెబుతామన్నారు. కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ దాడులు చేయడంతో.. కాల్పుల ఉల్లంఘనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించేది లేదని.. పాక్ తన వక్రబుద్ధిని మానుకోవాలని హితవు పలికింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందపై కేంద్రం స్పందించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు […]
BSF Sub Inspector MD Imteyaz Killed in Cross Boarder Firing: జమ్ముకాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొన్నాయి. ఆర్ఎస్ పురా సెక్టార్లో జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన (BSF) సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ దేశం కోసం ప్రాణాలర్పించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ఆర్ఎస్ పురా సెక్టార్లోని ఒక బీఎస్ఎఫ్ సరిహద్దు ఔట్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో, […]
Mehbooba Mufti’s interesting comments on Operations Sindoor: భారత్-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే యుద్ధం దిశగా అడుగులు పడుతున్నాయి. దీనిపై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపఖండంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇండియా మొదట చొరవ చూపించాలని ఆమె కోరారు. నాయకత్వ పాత్రను పోషించాలని సూచించారు. సాఫ్ట్ పవర్, శాంతికి కట్టుబడి ఉండటమే ఇండియా నిజమైన శక్తి అని చాటిచెప్పేందుకు […]
Pakistan does not Deserve to be called Islam said by Asaduddin: పాక్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ జర్నలిస్టు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దాడుల విషయంలో పాక్ మజాక్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్లోని […]
AP Speaker Ayyanna Patrudu Donate 1 month salary to Indian Army: ఇండియా-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆర్మీకి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. సైనికులకు తమ వంతు సాయం చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం ఆర్మీకి విరాళంగా ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన నెల జీతం జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా విరాళాన్ని అందజేశారు. […]
Operation Kagar is on Hold amid Operation Sindoor: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ చేపట్టింది. ఈ క్రమంలోనే కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆపరేషన్ కగార్పై ‘ఆపరేషన్ సిందూర్‘ ఎఫెక్ట్ పడింది. భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మావోల ఏరివేతకు కర్రెగుట్టను జల్లెడ పడుతున్న సీఆర్పీఎఫ్ బలగాలు వెనక్కి రావాలని కేంద్రం ఆదేశించింది. దీంతో కర్రెగుట్టల్లో మావోల వేటకు బ్రేక్ పడింది. […]
Indian Army attack on Pak Air Base: పాక్ మిలటరీ బేస్లను టార్గెట్గా భారత్ మిస్సైల్ దాడులు చేస్తుంది. ఇప్పటి వరకు ఓపిక పట్టిన భారత్ కు పాకిస్థాన్ పిచ్చి చేష్టలు అసహనం తెప్పించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేయగా, పాక్ ఆర్మీ అందుకు జవాబు చెబుతోంది. ఉగ్రవాదులకు బదులుగా పాక్ ఆర్మీ స్పందించడంతో పాకిస్థాన్ ను లష్కరే తీవ్రవాదులు నడినిస్తున్నారా అన్నా అనుమానాలు ప్రపంచ దేశాలు వ్యక్తం […]