Home / MD Sajjanor
సంక్రాంతికి ప్రజలను సురక్షితంగా సొంతూళ్లకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు నేటినుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తు న్నట్టు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు 3.9 శాతం డీఏను శాంక్షన్ చేస్తూ మేనేజ్ మెంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీకి పెను ప్రమాదం తప్పింది. సజ్జనార్ ప్రయాణిస్తున్న కారును ఒక్కసారిగా ఆటో ఢీకొట్టింది. దానితో సజ్జనార్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
భాగ్యనగర వాసులకు టిఎస్ ఆర్టీసి ఓ వరం లాంటిది. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను వారి వారి గమ్య స్థానాలకు చేర్చడమే ఆర్టీసి ప్రధమ కర్తవ్యం. మెట్రో, ప్రైవేటు వాహనాలతో పోటీ పడుతూ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు ఆర్టీసి సేవలు అందేలా చేస్తుంది