Home / latest national news
:ఒడిశా రైలు ప్రమాద బాధితుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) తన క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సడలించినట్లు కార్పొరేషన్ చైర్పర్సన్ సిద్ధార్థ మొహంతి శనివారం తెలిపారు. క్లెయిమ్దారుల ట్రయల్స్ మరియు కష్టాలను తగ్గించడానికి ఎల్ఐసి రాయితీలను ప్రకటించింది.
బాలాసోర్ రైలు ప్రమాదఘటన నేపధ్యంలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలయింది. రైల్వే వ్యవస్థలో ప్రస్తుత ప్రమాదం మరియు భద్రతా పరామితులను విశ్లేషించడానికి మరియు సమీక్షించడానికి మరియు క్రమబద్ధమైన భద్రతను సూచించడానికి సాంకేతిక సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిషన్ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టులో పిఐఎల్ ప్రభుత్వం నుండి ఆదేశాలను కోరింది.
డిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదానికి కారకులైన వారిని విడిచిపెట్టబోమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అదివారం ఆయన ప్రమాదస్దలాన్ని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు
Odisha Train Accident: ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి విధితమే. రక్తపు మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా మృత్యుఘోష ఆవరించి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు.
ఒడిశా లోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయినా కానీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం నిలిచింది. ఈ విషాదకర ఘటన దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది.
ఒడిశా రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా మహా విషాద ఘటనగా నిలిచింది. బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొని ఒడిశాలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో కనీసం 237 మంది మరణించగా.. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. గత కొన్ని ఏళ్లుగా జరిగిన రైలు ప్రమాదాలను
ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 237 కు చేరగా.. 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. ప్రమాదం రాత్రివేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య తాజాగా అందుతున్న సమాచారం మేరకు 233 కు చేరింది. ఈ ఘోర ప్రమాదంలో 900 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తుంది. అనుకోని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. అయితే, న్యాయ ప్రక్రియను అనుసరించి మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కేంద్రం కోరుకుంటోంది.