Kharif Crops Price: ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • ట్రావెల్
  • మరిన్ని
    • భక్తి
      • దిన ఫలాలు
      • రాశి ఫలాలు
    • క్రైమ్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • ఎడ్యుకేషన్ & కెరీర్
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
Kharif Crops Price: ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం live tv
Trending News
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • ట్రావెల్
  • మరిన్ని
    • భక్తిదిన ఫలాలురాశి ఫలాలు
    • క్రైమ్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • ఎడ్యుకేషన్ & కెరీర్
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Twitter
  • Youtube
HOT NOW
  • #IPL 2023
Kharif Crops Price: ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం Download app
  • Facebook
  • Twitter
  • Youtube
    • Home / latest national news

#latest national news

Kharif Crops Price: ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

Kharif Crops Price: ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

జాతీయం | June 7, 2023

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచారు. వరి క్వింటాలుకు 143 రూపాయల చొప్పున, మూంగ్ దాల్ ( పెసర పప్పు ) క్వింటాలుకు 803 చొప్పున, రాగులు క్వింటాలుకు 268 చొప్పున పెంచారు.

Sports minister Anurag Thakur: రెజ్లర్లకు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన హామీలేమిటో తెలుసా ?

Sports minister Anurag Thakur: రెజ్లర్లకు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన హామీలేమిటో తెలుసా ?

జాతీయం | June 7, 2023

కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం న్యూ ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో సమావేశమైన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలను జూన్ 30 లోపు నిర్వహిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసు విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుందని, దర్యాప్తు స్థితి గురించి రెజ్లర్‌లకు తెలియజేస్తామని వారికి చెప్పారు.

Manipur: మణిపూర్ లో  అంబులెన్స్‌కు నిప్పు పెట్టడంతో 8 ఏళ్ల బాలుడు, తల్లితో సహా ముగ్గురి మృతి

Manipur: మణిపూర్ లో అంబులెన్స్‌కు నిప్పు పెట్టడంతో 8 ఏళ్ల బాలుడు, తల్లితో సహా ముగ్గురి మృతి

జాతీయం | June 7, 2023

మణిపూర్‌లోని పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులతో కూడిన అంబులెన్స్‌ను ఒక గుంపు దారిలో పెట్టి తగలబెట్టడంతో గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడు అతని తల్లి మరియు మరొక బంధువుతో సహా మరణించాడని అధికారులు తెలిపారు.

Delhi CM Kejriwal: కంటతడిపెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఎందుకో తెలుసా?

Delhi CM Kejriwal: కంటతడిపెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఎందుకో తెలుసా?

జాతీయం | June 7, 2023

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్‌ప్రారంభోత్సవం సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. ఢిల్లీ ప్రభుత్వ విద్యారంగంలో సమూల సంస్కరణలు చేసిన ప్రియమైన స్నేహితుడు మనీష్ సిసోడియాను గుర్తు చేసుకున్నారు.

Dog meat: నాగాలాండ్‌లో కుక్క మాంసం విక్రయాలు, వినియోగంపై నిషేధాన్ని  రద్దు చేసిన గౌహతి హైకోర్టు

Dog meat: నాగాలాండ్‌లో కుక్క మాంసం విక్రయాలు, వినియోగంపై నిషేధాన్ని రద్దు చేసిన గౌహతి హైకోర్టు

జాతీయం | June 7, 2023

కుక్కల వాణిజ్య దిగుమతి, వ్యాపారం మరియు విక్రయాలను నిషేధిస్తూ, అలాగే రెస్టారెంట్లలో కుక్క మాంసాన్ని వాణిజ్యపరంగా విక్రయించడాన్ని నిషేధిస్తూ నాగాలాండ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను గౌహతి హైకోర్టు కొహిమా బెంచ్ కొట్టివేసింది.

Kolhapur: మహారాష్ట్రలోని  కొల్హాపూర్‌లో ఘర్షణలు.. కర్ప్యూ విధింపు..

Kolhapur: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఘర్షణలు.. కర్ప్యూ విధింపు..

జాతీయం | June 7, 2023

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో బుధవారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలకు నిరసనగా పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి రావడంతో కర్ఫ్యూ విధించారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు.

Teachers Recruitment scam:  టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌..  పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

Teachers Recruitment scam: టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌.. పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

జాతీయం | June 7, 2023

టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై దర్యాప్తునకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు నిర్వహించింది.. రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు సీబీఐ నిఘాలో ఉన్నాయి.

Priyanka Kharge: త్వరలో గోవధ, హిజాబ్ నిషేధం రద్దు .. కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే

Priyanka Kharge: త్వరలో గోవధ, హిజాబ్ నిషేధం రద్దు .. కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే

జాతీయం | June 7, 2023

: రాష్ట్రంలో గత బీజేపీ ప్రభుత్వం విధించిన గోవధ, పాఠశాలల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని రద్దు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని , కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌తో ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ గోహత్య లేదా హిజాబ్ మాత్రమే కాదు, బిజెపి ప్రభుత్వం విధించే ఏ నియమమైనా తిరోగమనంగా మరియు రాష్ట్ర ఆర్థిక మరియు సామాజిక వృద్ధికి వ్యతిరేకంగా ఉంటే అది పోతుందని అన్నారు.

Kuki community protest: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం ముందు కుకీ గిరిజన సంఘం సభ్యుల నిరసన

Kuki community protest: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం ముందు కుకీ గిరిజన సంఘం సభ్యుల నిరసన

జాతీయం | June 7, 2023

:మణిపూర్‌లోని కుకీ గిరిజన సంఘం సభ్యులు ఈరోజు న్యూఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం ముందు నిరసన చేపట్టారు. ఈ ఉదయం ఆందోళనకారులు షా నివాసానికి చేరుకుని ఆయనను కలవాలని డిమాండ్ చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. హోంమంత్రి నివాసం వెలుపల పోలీసులు భద్రతను పెంచారు. కొద్దిమంది నిరసనకారులను షాను కలిసేందుకు అనుమతించారని సమాచారం.

Rajdhani Express: న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు తప్పిన ప్రమాదం

Rajdhani Express: న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు తప్పిన ప్రమాదం

జాతీయం | June 7, 2023

జార్హండ్ లో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం సంతాల్దిహ్ రైల్వే క్రాసింగ్ నుండి వెళుతున్నప్పుడు భోజుడి స్టేషన్ సమీపంలో ట్రాక్టర్ రైల్వే ట్రాక్ మరియు గేట్ మధ్య ఇరుక్కుపోయింది. దీనిని గమనించిన రైలు డ్రైవర్ బ్రేకులు వేయడంతో రైలు ఆగిపోయి పెద్ద ప్రమాదం తప్పింది.

1 2 3 … 62 →

తాజా వార్తలు

మరిన్ని
  • Air India passengers: ఒకే గదిలో నేలమీద 20 మంది నిద్ర.. రష్యాలో ఎయిర్ ఇండియా భారత ప్రయాణీకుల అగచాట్లు

    June 7, 2023
  • Lucknow court Firing: లక్నో కోర్టు వద్ద కాల్పులు.. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా మృతి

    June 7, 2023
  • Pakistan Economic system: అత్యంత దారుణంగా పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ .. ప్రపంచ బ్యాంకు నివేదిక

    June 7, 2023
  • Prince Harry: లండన్ హైకోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పిన ప్రిన్స్ హ్యారీ

    June 7, 2023
  • New York: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్

    June 7, 2023
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • © 2022 All Rights Reserved | Powered by Veegam