Home / latest national news
2031 నాటికి దాదాపు 15,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో 20 కొత్త అణు విద్యుత్ ప్లాంట్లను ప్రారంభించాలని భారత్ యోచిస్తోందని ప్రభుత్వం
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసి వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వచ్చిన వార్తలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేసాయి.
ఎల్ఏసి వద్ద చైనా సైనికుల చొరబాటును భారత దళాలు ధీటుగా తిప్పికొట్టాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
రాయచూరు జిల్లాకు చెందిన ఐదేళ్ల బాలికపై కర్ణాటకలో తొలిసారిగా జికా వైరస్ నమోదైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె సుధాకర్ తెలిపారు.
రాజ్యాంగాన్ని, మైనారిటీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని ‘చంపేందుకు’ ప్రజలు సిద్ధం కావాలని మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రాజా పటేరియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు, డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది
Viral News : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బెతుల్ జిల్లా, మాండ్వి అనే గ్రామంలో అనుకోని దుర్భాటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత మంగళవారం తన్మయ్ అనే 8 ఏళ్ల బాలుడు పొలం దగ్గర ఆడుకుంటూ... ప్రమాదవశాత్తు దగ్గర్లోని బోరు బావిలో పడిపోయాడు. అక్కడే ఉన్న తన్మయ్ సోదరి దీన్ని గమనించి వెంటనే తల్లిదండ్రులకు చెప్పింది.
ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ గురువారం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో విలీనాన్ని ప్రకటించారు.
Trending News : డబ్బు దొంగించిందనే అనుమానంతో గిరిజన బాలిక పట్ల హాస్టల్ మహిళా సూపరింటెండెంట్ దారుణంగా వ్యవహరించింది. విద్యార్థిని మెడలో బూట్ల దండ వేసి ఊరేగించిన అవమానీయ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.