Home / Karnataka
సోమవారం కర్ణాటక అసెంబ్లీ హాలులో వీర్ సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది.
కర్ణాటకలోని మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ప్రారంభించిన ‘సలామ్ ఆరతి’ ఆచారం పేరు మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం దృష్ట్యా కొల్హాపూర్ జిల్లాలో మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 37 విధించారు
కర్ణాటక సరిహద్దు సమస్యపై మహారాష్ట్ర సంస్థ, స్వరాజ్య సంగతన్ బుధవారంనిరసన వ్యక్తం చేసింది.
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాఅక్కల్కోట్ తహసీల్కు చెందిన 11 గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని డిమాండ్ చేసాయి.
కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ సిలబస్లో కర్ణాటక రత్న, పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించింది.
కర్ణాటకలోని బాగల్కోట్లో ఓ వ్యక్తి కడుపు నుంచి 187 నాణేలను వైద్యులు తొలగించారు. ఒక వ్యక్తి శనివారం కడుపులో అసౌకర్యం మరియు వాంతులతో బాధపడటంతో బంధువులు హానగల్ శ్రీ కుమారేశ్వర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్కు తరలించారు.
కష్టించి పండించిన పంటకు మద్ధతు ధర రాకపోతే ఆ రైతన్న ఆవేదన వర్ణనాతీతం. తాను పండించిన 205 కిలోల ఉల్లిగడ్డను 415 కిలోమీటర్లు ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెట్టుకుని మరీ తీసుకెళ్లగా ఆయనకు అన్ని ఖర్చులు పోయి చివరకు చేతికి అందింది కేవలం రూ. 8.36 పైసలు. ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించిన ఓ రసీదు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన అక్కడి ప్రజలు పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను చితకబాదారు. ప్రజల బారి నుంచి అతికష్టం మీద ఎమ్మెల్యేను కాపాడి తిరిగి అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరులో చోటుచేసుకుంది. అసలు ఎందుకు ఎమ్మెల్యేను ప్రజలు కొట్టాల్సి వచ్చిందో ఈ కథనం ద్వారా చూసేద్దాం.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత సహాయకుడు హనీ ట్రాప్లో చిక్కుకున్నారని, అతని నుంచి రహస్య పత్రాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.