Home / Karnataka
Karnataska Ex DGP murder case Issue: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్యలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆయనను కత్తితో పొడిచి చంపే ముందు ఆయన కళ్లల్లో కారం పొడి చల్లింది. ఆ తర్వాత పొడిచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే మాజీ డీజీపీని తన భార్య చంపిన తర్వాత తానే స్వయంగా మరో పోలీసు అధికారి భార్యకు ఫోన్ చేసి తన భర్తను చంపినట్లు చెప్పింది. దీంతో ఈ కేసులో మాజీ […]
Five Year Old Girl Rapped Accused Encounter by Karnataka Police: కర్ణాటకలోని హుబ్బళ్లిలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి ఆపై గొంతు నులిమి చంపేశాడు. కొప్పళకు చెందిన భార్యభర్తలు తమ 5 ఏళ్ల కూతురితో కలిసి హుబ్బళ్లిలో నివాసం ఉంటున్నారు. ఆ చిన్నారి తండ్రి పెయింటర్ గా పనిచేస్తుండగా పని నిమిత్తం […]
Honey Trap allegations case discussion in Karnataka Assembly: హనీ ట్రాప్ కేసుపై దేశ వ్యాప్తంగా తీవ్ర రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా కర్ణాటకలో మంత్రులతో పాటు చాలామందిపై హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. తాజాగా, ఈ విషయం కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తోంది. ఈ హనీ ట్రాప్ వలలో చిక్కిన 48 నేతల పేర్లను బయటపెట్టాలని బీజేపీ నేతలు లేవనెత్తారు. అంతేకాకుండా ఇదేనా ప్రూఫ్ అంటు వీడియో సీడీలు చేతిలో పట్టుకొని సీఎం సిద్ధ […]
Karnataka : దేశంలో రోజురోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. దీంతో యువత డ్రగ్స్కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. కొందరు డబ్బుల ఆశకు డ్రగ్స్ వ్యాపారానికి పాల్పపడుతున్నారు. దేశంలో ఎక్కడో ఓ చోట రోజు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా భారీగా డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఈ మేరకు డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు […]
Congress MLA Fires on Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మక మందన్నా తరచూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ముఖ్యంగా కన్నడిగుల నుంచి ఆమెకు తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ఆమె సక్సెస్ రాగానే దానికి తలకి ఎక్కించుకుందని, తన మూలలనే మరిచిపోతుందంటూ తరచూ కన్నడిగులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్లో తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పి తన అసలు గుర్తింపును మరిచిపోయింది. ఇది […]
Road Accident In Karnataka five died: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు కర్ణాటకలోని హంపీ ప్రాంతానికి విహారయాత్రకు బయలుదేరారు. అయితే మంగళవారం అర్ధరాత్రి సింధనూరు సమీపంలో విద్యార్థుల వాహనం ప్రమాదానికి గురైంది. రాయిచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో […]
కర్ఱాటకలోని ప్రైవేట్ పరిశ్రమలలో సి మరియు డి గ్రేడ్ పోస్టులకు కన్నడిగులు లేదా స్థానిక నివాసితులకు 100 శాతం రిజర్వేషన్లను తప్పనిసరి చేస్తూ కర్ణాటక మంత్రివర్గం ఆమోదించింది. అయితే, సోషల్ మీడియా పోస్ట్లో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరిశ్రమ దిగ్గజాల నుండి తీవ్ర విమర్శలు రావడంతో దానిని తొలగించారు
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్కు అవకాశాం ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వొక్కలిగ మఠం పీఠాదిపతి చంద్రశేఖర స్వామిజీ అభ్యర్థించారు. ఒక కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్యతో వేదిక పంచుకున్న సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు
కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్ ధర లీటరుకు రూ.3 పెంచింది. సవరించిన రేట్లు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్పై అమ్మకం పన్ను 29.84 శాతం, డీజిల్పై 18.44 శాతం పెంచింది.
శాండిల్వుడ్ టాప్ హీరో దర్శన్ తూగుదీప, ఆయన భార్యపవిత్ర గౌడను ఓ హత్య కేసులో పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా దర్శన్ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేయడంలో కీలకపాత్ర వహించాడని పోలీసులు మంగళవారం చెప్పారు.