Home / Karnataka
Five tigers die on Karnataka-Kerala Border: కర్ణాటక-కేరళ సరిహద్దుల్లో ఐదు పులులు మృతిచెందాయి. మలై మహదేశ్వర వైల్డ్ లైఫ్ డివిజన్లో తల్లి పులి, నాలుగు కూనలు మృతిచెందగా, వాటికి సమీపంలో ఆవు కళేబరాన్ని అధికారులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు విషం పెట్టడం వల్ల పులులు మృతిచెందినట్లు తెలుస్తోంది. టైగర్ రిజర్వ్ లోపల పశువులను మేపుతున్న స్థానికుల పనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతిచెందిన పులి కొన్ని రోజుల కింద ఒక ఆవును చంపినట్లు అటవీ శాఖ […]
Heavy Flood to srisailam Project: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద వస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో వరద కాస్త కృష్ణానదికి చేరుకుంటోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోని శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోనుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలానికి 36,050 క్యూసెక్కుల ఇన్ […]
Supreme Court Ordered Karnataka on Thug Life Movie Release: కర్ణాటకకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీని రాష్ట్రంలో విడుదల చేయాల్సిందేనని, అది ప్రభుత్వ బాధ్యతని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సినిమాను విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే అని, అలాగే మూవీ రిలీజ్ ను అడ్డుకుంటున్న వారిని కంట్రోల్ చేయాలని, అందుకు తగిన యాక్షన్ ప్లాన్ చేయాలని న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్ […]
Karnataka: కర్ణాటకలోని హోస్కోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన వారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వాసులుగా గుర్తించారు. కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4), మూడు నెలల చిన్నారి చనిపోయారు. […]
Karnataka Government : సిద్ధరామయ్య ప్రభుత్వానికి అధిష్ఠానం కీలక సూచన చేసింది. రాష్ట్రంలో మరోసారి కులగణన చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. నిర్ణీత కాలపరిమితి లోగా తిరిగి కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించింది. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీతో సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ 12న కర్ణాటక కేబినెట్.. సమావేశం అనంతరం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి […]
Karnataka : మూడా స్థలాల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.100 కోట్ల మార్కెట్ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు రూ.400కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులు సహకార సంఘాల పేరుతో నమోదయ్యాయని తెలిపారు. ముడా అధికారులతో సహా పలువురు బడా వ్యక్తులకు బినామీలుగా ఉన్న వ్యక్తులపై ఆస్తులు ఉన్నాయని ఏజెన్సీ ఆరోపించింది. ఇప్పటివరకు తాత్కాలికంగా […]
Dispute between Governor and Chief Minister : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఇప్పుడు గవర్నర్, ముఖ్యమంత్రిల మధ్య వివాదంగా మారుతోంది. విధాన్ సౌధలో జరిగిన కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేయలేదని సీఎం సిద్ధరామయ్య ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ను స్వయంగా సీఎం అధికారికంగా కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రాజ్భవన్ ప్రకటించింది. మొదట ఆర్సీబీ బృందానికి రాజ్భవన్లో […]
ArrestKohli: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. ఘటనపై దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఘటన జరిగిందని కొందరు, పోలీసులు సరైన భద్రత ఏర్పాటు చేయలేదని ఇంకొందరు ఇలా ఎవరికి వారు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజర్లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఘటనపై సోషల్ మీడియాలో ఓ హ్యాష్ ట్యాగ్ […]
A Old Men Died in Karnataka for Coronavirus: కరోనా వైరస్ మళ్లీ ముంచుకొస్తుంది. ఇతర దేశాల్లో మొదలైన కరోనా మన దేశంలోనూ వ్యాపిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు,కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, కర్ణాటకలో ఓ 63 ఏళ్ల వృద్ధుడు కరోనా […]
Kamal Haasan: ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై ఇటీవల చేసిన వ్యాఖ్యలతో కర్ణాటకలో తీవ్ర దూమరం లేపాయి. దీంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. కమల్ హాసన్ బహిరంగంగా క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేదంటే కర్ణాటకలో కమల్ హాసన్ తాజా చిత్రం థగ్ లైఫ్ మూవీని విడుదలను నిలిపివేస్తామని హెచ్చరించింది. అయితే థగ్ లైఫ్ మూవీ ఆడియో విడుదల సందర్భంగా కమల్ హాసన్.. కన్నడ […]