Home / Karnataka
భాజపా పాలిత రాష్ట్రం కర్ణాటకలో అధికారుల వేధింపులు తాళలేక దంపతుల జంట చనిపోయేందుకు నిశ్చయించుకొన్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ వ్రాశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు బెంగళూరు విమానాశ్రయం యొక్క టెర్మినల్ 2ని ప్రారంభించారు. ఈ మానాశ్రయం దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు సింగపూర్లోని చాంగి విమానాశ్రయం ర్యాంకుల్లో చేరనుంది.
పండ్లు, డ్రింక్స్తో మత్తుమందులు లేదా కొన్ని మత్తుపదార్థాలు కలిపి మురుగ మఠం పాఠశాలలో చదువుతున్న బాలికలను పీఠాదిపతి బెడ్రూమ్కు పంపించారు అంటూ ఈ చిత్రదుర్గ పోలీసులు చార్జిషీటు దాఖలు చేసారు
కర్ణాటకలోని చిక్కమగళూరులోని కొప్పాకు చెందిన ఔత్సాహిక ఉపాధ్యాయురాలు గత ఆదివారం జరిగిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అడ్మిషన్ టికెట్లో సన్నీ లియోన్ ఫోటో ఉండటంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది.
38వ కర్ణాటక రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ సెలక్షన్ ట్రైయిల్స్ లో రెండు వందలకు పైగా చిన్నారులు పాల్గొన్నారు. పలు విభాగాల్లో జాతీయ స్థాయి పోటీలకు చిన్నారులు ఎంపికైనారు.
కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు, స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-౩ శాటిలైట్కు ‘శాటిలైట్ పునీత్’ అని పేరు పెట్టారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీదర్లో శుక్రవారం అర్ధరాత్రి ఆటోను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు.
సాధారణంగా మనం తినే దోశ ఖరీదు రూ.30 నుంచి రూ.80 వరకూ ఉంటుంది. కానీ కర్ణాటకలోని ఒక హోటల్లో మాత్రం దోశ ఖరీదు ఏకంగా రూ.1001గా నిర్ణయించారు.
పాఠశాలలో ప్రదర్శించబోయే ఫ్రీడం ఫైటర్ భగత్ సింగ్ నాటకం ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది. రిహార్సల్స్ కాస్త అతన్ని తిరిగిరాని లోకాలకు చేర్చాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన కర్ణాటకలో నెలకొంది.
హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.