Home / Karnataka
కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు, స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా కర్ణాటక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన కేజీఎస్-౩ శాటిలైట్కు ‘శాటిలైట్ పునీత్’ అని పేరు పెట్టారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీదర్లో శుక్రవారం అర్ధరాత్రి ఆటోను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పోగా మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు.
సాధారణంగా మనం తినే దోశ ఖరీదు రూ.30 నుంచి రూ.80 వరకూ ఉంటుంది. కానీ కర్ణాటకలోని ఒక హోటల్లో మాత్రం దోశ ఖరీదు ఏకంగా రూ.1001గా నిర్ణయించారు.
పాఠశాలలో ప్రదర్శించబోయే ఫ్రీడం ఫైటర్ భగత్ సింగ్ నాటకం ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది. రిహార్సల్స్ కాస్త అతన్ని తిరిగిరాని లోకాలకు చేర్చాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన కర్ణాటకలో నెలకొంది.
హిజాబ్ ధరించిన మహిళను భారత ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
కర్ణాటకలో సాధువులు మృతి కలకలం సృష్టిస్తుంది. రెండు నెలల క్రితం ఓ సాధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మరిచిపోకముందే మరో సాధువు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దీపావళి పండుగ గదా...మన పార్టీ ప్రజా ప్రతినిధులకు ఓ గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు ఆ మంత్రి...ఇంకేముంది అమల్లో పెట్టేశాడు..చివరకి సోషల్ మీడియాలో చిక్కుకొని గిల గిల కొట్టుకున్న ఆ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకొనింది. అది కాస్తా వివాదానికి దారితీసింది.
ఆ మహిళ ప్రభుత్వ అందించే సంక్షేమాన్ని తనకు కూడా కావాలని కోరింది. నాకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని పదే పదే ప్రాధేయపడింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ ప్రజాప్రతినిధి ఏకంగా మహిళ చెంపపై చెళ్లుమనిపించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకొనింది.
కర్ణాటకలోని దొడ్డలహళ్లిలో ప్రభుత్వం జారీ చేసిన కొన్ని రేషన్ కార్డులపై ఏసుక్రీస్తు బొమ్మను ముద్రించడంతోవివాదం చెలరేగింది.
తన సొంత సొమ్ము వెచ్చించి 16 చెరువుల నిర్మాణానికి కృషి చేసి ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న కర్ణాటకకు చెందిన కామెగౌడ సోమవారం కన్నుమూశారు.