Home / Karnataka
Karnataka MLA: కర్ణాటక లంచం కేసు.. ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే భాజపా ఎమ్మెల్యే కుమారుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు. దీంతో ఎమ్మెల్యే పాత్రపైనా పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. భాజపా తనయుడి ఇంట్లో సుమారు రూ.8కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు.
Karnataka Bribe: కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా భాజపా ఎమ్మెల్యే తనయుడు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలోని శివమొగ్గలో 450 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి నుంచి కర్ణాటకలోని ఇతర నగరాలకు కనెక్టివిటి పెరుగుతుంది.
కర్ణాటకలోని కెఆర్ పురం మరియు బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ల మధ్య రైలుపై దుండగులు రాళ్లు రువ్వడంతో మైసూరు-చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు రెండు కిటికీలు దెబ్బతిన్నాయి
Bengaluru Court: కర్ణాటక కేడర్ మహిళా అధికారుల రగడ చివరికి కోర్టుకు చేరింది. ఐఏఎస్ ఆఫీసర్ రోహిణీ సింధూరికి పరువు నష్టం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయొద్దని ఐజీపీ రూపా డి. మౌద్గిల్కు బెంగళూరు 74 వ సిటీ సివిల్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రూప వివరణ ఇవ్వాలి: కోర్టు( Bengaluru Court) రోహిణి వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య, ఆధార రహిత వార్తలు, ఇబ్బంది కలిగించే ఫొటోలను ప్రచురించకూడదని […]
కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయడంతో వారిద్దరిని పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు
కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిణి డి. రూప మౌద్గిల్లను పోస్టింగ్లు లేకుండా బదిలీ చేసింది. డి రూప ఐఏఎస్ భర్త మునీష్ మౌద్గిల్ కూడా బదిలీ అయ్యారు.
కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా బ్యూరోక్రాట్లు ఐపిఎస్ అధికారిణి రూపా డి మౌద్గిల్ మరియు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందికర స్థితిలోకి నెట్టారు.
ఆర్డర్ చేసిన ఐఫోన్ కోసం డబ్బు చెల్లించలేక, కర్ణాటకలోని హాసన్లో 20 ఏళ్ల యువకుడుఈ-కార్ట్ డెలివరీ బాయ్ని కత్తితో పొడిచాడు
LUH HELICOPTER: రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. కర్ణాటకలోని తుంకూరు కేంద్రంగా.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ తయారీ పరిశ్రమను ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ ప్రారంభించారు.