Home / Karnataka
కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయడంతో వారిద్దరిని పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు
కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారిణి డి. రూప మౌద్గిల్లను పోస్టింగ్లు లేకుండా బదిలీ చేసింది. డి రూప ఐఏఎస్ భర్త మునీష్ మౌద్గిల్ కూడా బదిలీ అయ్యారు.
కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా బ్యూరోక్రాట్లు ఐపిఎస్ అధికారిణి రూపా డి మౌద్గిల్ మరియు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందికర స్థితిలోకి నెట్టారు.
ఆర్డర్ చేసిన ఐఫోన్ కోసం డబ్బు చెల్లించలేక, కర్ణాటకలోని హాసన్లో 20 ఏళ్ల యువకుడుఈ-కార్ట్ డెలివరీ బాయ్ని కత్తితో పొడిచాడు
LUH HELICOPTER: రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. కర్ణాటకలోని తుంకూరు కేంద్రంగా.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ తయారీ పరిశ్రమను ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ ప్రారంభించారు.
Mobile Creamation: ఈ సమాజంలో మనిషి పుట్టుక ఎంత నిజమో.. చావు అంతే నిజం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. అయితే మన ఆచారాల ప్రకారం చనిపోయిన వ్యక్తికి గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలని చూస్తారు. ఎవరి స్థాయికి తగినట్లు.. వారు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ దహన సంస్కారాల ఖర్చు పెరగటంతో పేదవాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలా ఇబ్బంది పడే పేదవారి కోసం ఓ సంచార దహన వాటికను తయారు చేశారు […]
Singer Mangli: ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీకి కర్ణాటకలో ఓ చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా.. ఊహించని ఘటన ఎదురైంది. కొందరు దుండగులు ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారు. కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన జరిగింది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో మంగ్లీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్కుమార్, పునీత్ రాజ్కుమార్ భార్య […]
తండ్రి సంపాదించిన ఆస్తులను అతని సంతానం కొడుకులు, కుమార్తెలు సమానంగా అనుభవించవచ్చు. అదేవిధంగా తండ్రి అప్పులు చేస్తే పిల్లలందరూ సమానంగా చెల్లించవలసివుందని న్యాయనిపుణులు చెబుతున్నారు
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి ఆదివారం తన సొంత పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్షను ప్రారంభించారు.
కర్ణాటక జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న లింగాయత్ గ్రూపులోని ఒక ఉప-విభాగమైన పంచమసాలి లింగాయత్ కమ్యూనిటీకి చెందిన లక్ష మందికి పైగా సభ్యులు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఈరోజు బెలగావిలోని సువర్ణ సౌధ నుండి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.